థాయ్ లాండ్: కరోనా రిస్క్ నుంచి డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బందిని కాపాడేందుకు థాయ్ లాండ్ సర్కార్ రోబోల ను రంగంలోకి దించింది. నింజ పేరుతో 4 రోబోలను బ్యాంకాక్లోని హాస్పిటల్స్లో ఏర్పాటు చేశారు. పేషెంట్లతో నేరుగా ఇంటరాక్ట్ అవడం వల్ల డాక్టర్లు, నర్సులు కూడా ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారు. దీంతో డాక్టర్ల కన్నా ముందు పేషెంట్లు నింజ రోబోస్ దగ్గరే ఉండి డాక్టర్లతో వీడియో కాల్లో మాట్లాడే విధంగా వీటిని రూపొందించారు. పేషెంట్ టెంపరేచర్ను కూడా రోబోలే రికార్డు చేస్తాయి. మెడికల్ సిబ్బంది కి రిస్క్ తగ్గించేందుకే నింజ రోబోలు ఏర్పాటు చేశామని చులలంగ్ వర్సిటీపేర్కొంది.
కరోనా రిస్క్ నివారణకు రోబోలు
- విదేశం
- March 20, 2020
లేటెస్ట్
- వడ్ల కొనుగోళ్లను స్పీడప్ చేయాలి
- పట్టభద్రులను మోసం చేసింది కేసీఆర్ ఫ్యామిలీ : తీన్మార్ మల్లన్న
- చిన్న కాళేశ్వరం పనుల పరిశీలన
- కొత్త న్యాయచట్టాలపై అవగాహన పెంచుకోవాలి : డీసీపీ కోటేశ్వర రావు
- సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి నేత్ర దానం
- కామారెడ్డిలో మౌలిక వసతుల కల్పనకు కృషి
- ఆదిలాబాద్ జిల్లాలో రంగులు వేసి విత్తనాల అమ్మకాలు
- తండాలోని ఇండ్లకు కరెంట్ షాక్
- డీఆర్డీఏ రికార్డు రూమ్లో మంటలు..కాలిబూడిదైన పాత ఫైల్స్
- నేషనల్ మాస్టర్స్ గేమ్స్లో .. సింగరేణి రిటైర్డు ఉద్యోగులకు గోల్డ్ మెడల్స్
Most Read News
- మిథాలీ రాజ్తో పెళ్లి.. మౌనం వీడిన శిఖర్ ధావన్
- విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం...
- T20 World Cup 2024: జడేజాకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ తుది జట్టును ప్రకటించిన యువరాజ్ సింగ్
- T20 World Cup 2024: నాయకుడిగా బాబర్.. వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన పాకిస్తాన్
- ఐఐటీలు చదివినా.. జాబ్స్ రాకపాయె: అయ్యో.. క్యాంపస్ ప్లేస్మెంట్లో నిరాశే
- T20 World Cup 2024: భారత క్రికెట్ జట్టు అమెరికా పయనం.. ఆ ఐదుగురు స్వదేశంలోనే
- డిగ్రీ పట్టా అందుకున్న సారా.. సచిన్ ఎమోషనల్ పోస్ట్
- పరకడుపునే నీరు తాగితే లాభాలేంటి.. ఎన్ని గ్లాసులు తాగాలి..
- అవినీతి ఆరోపణలు.. ఆరుగురు ఆఫీసర్లపై సర్కార్ వేటు
- ఇకపై హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చాలా ఈజీ.. వివరాలిగో..