భోపాల్: హోం క్వారంటైన్ రూల్ బ్రేక్ చేసిన వారికి రూ.2,000 జరిమానా విధించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఉత్తర్వులిచ్చింది. మొదటిసారి హోం క్వారంటైన్ అతిక్రమించినవారికి రెండు వేలు ఫైన్ వేస్తామని, రెండోసారి ఉల్లంఘించినట్లయితే.. ఆ వ్యక్తిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్వారంటైన్ సెంటర్కు తరలిస్తామని ప్రకటించింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం.. కరోనా లక్షణాలున్న వారు 14 రోజులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంది. బుధవారం రాత్రి వరకు మధ్యప్రదేశ్లో 7,261 కరోనా కేసులు నమోదు కాగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడి 313 మంది చనిపోయారు. 3,927 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
హోం క్వారంటైన్ బ్రేక్ చేస్తే రూ.2 వేలు ఫైన్
- దేశం
- May 28, 2020
లేటెస్ట్
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- మణిపూర్ లో EVMలను తగలబెట్టారు..
- Madras High Court : ఆ సంగీత త్రిమూర్తుల కంటే..ఇళయరాజా గొప్పవారేమి కాదు
- Ashleigh Gardner: ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న మహిళా క్రికెటర్
- యూపీఎస్సీ టాపర్ అనన్య రెడ్డిని సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
- Telangana Kitchen : 10 నిమిషాల్లోనే మామిడికాయ పచ్చడిని ఇలా పెట్టొచ్చు..
- హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్పై డీసీఏ దాడులు..
- Good Health : కూరగాయలను పసుపు నీళ్లతో కడిగి వాడుకోవాలి.. అలా చేస్తేనే ఆరోగ్యం
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- రీల్స్ చేస్తూ బిల్డింగ్ పై నుంచి కింద పడిన వ్యక్తి.. వీడియో వైరల్..
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్