ఇక డ్రామాలు షురూ.. జాగో తెలంగాణ

ఇక డ్రామాలు షురూ.. జాగో తెలంగాణ

హైదరాబాద్: ఓటమి భయంతోనే కేసీఆర్.. పీకే (ప్రశాంత్ కిషోర్)ను అరువు తెచ్చుకున్నారని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. హుజూరాబాద్ లో ఖంగుతిన్న కేసీఆర్.. బహుజన క్రోదాగ్నికి భయపడుతున్నారని చెప్పారు. ఆ భయంతో పీకేను తెచ్చుకున్నారని తెలిపారు. ఇక నుంచి తెలంగాణలో చాలా డ్రామాలు మొదలవుతాయన్నారు. స్వీయ దాడులు, కన్నీళ్లు, కొనుగోళ్లు, సర్వేలు, బురద జల్లుడు లాంటివి ఉంటాయన్నారు. జాగో తెలంగాణ అని ట్వీట్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

వైరల్ అవుతున్న ‘శ్రీవల్లి’ ఇంగ్లిష్ వెర్షన్

జేఎన్‌యూ వీసీగా తెలుగు మహిళ

దొర.. మీ జ్వర రాజకీయం అదుర్స్