హైదరాబాద్, వెలుగు: మైనార్టీల కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సాయం పథకాన్ని ఈ నెల 19 నుంచి ప్రారంభించనున్నారు. శనివారం ఉదయం 11.30 గంటల నుంచి హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లోనూ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినున్నామని మైనార్టీశాఖ కార్యదర్శి ఉమర్ జలీల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయనున్నామని చెప్పారు. ఈ పథకాన్ని గత నెల 24న ప్రభుత్వం ప్రకటించింది. వంద శాతం సబ్సిడీతో ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు రూ.లక్ష సాయాన్ని రాష్ట్ర సర్కార్ అందించనుంది. నిరుడు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న ముస్లింలు కొత్తగా అప్లయ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, వారిని ఈ పథకంలో కన్సిడర్ చేస్తామని ప్రకటించింది. క్రిస్టియన్లు మాత్రం కొత్తగా అప్లయ్ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
ఆగస్టు 19 నుంచి మైనార్టీలకు రూ.లక్ష సాయం: మైనార్టీ శాఖ సెక్రటరీ ఉమర్
- హైదరాబాద్
- August 17, 2023
లేటెస్ట్
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!