ముషీరాబాద్,వెలుగు: సమాజంలో జరిగే ప్రజా విధ్వంసాలను అరికట్టేందుకు పాలకులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాతృక ప్రచురణలు, పాలమూరు అధ్యయన వేదిక సంయుక్తాధ్వర్యంలో ఆంగ్ల రచయిత్రి మౌమిత అలం రాసిన కవిత్వాలు ‘ రాయకూడని పద్యం’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ పాలకులు ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొట్టడం మంచిది కాదని హితవు పలికారు. ప్రజల ఆకాంక్షల నెరవేర్చాలే తప్ప వారిలో వైషమ్యాలు పెంచొద్దని సూచించారు. ఈ సభలో పీఓడబ్ల్యు జాతీయ కన్వీనర్ సంధ్య, రాఘవాచారి, రమా సుందరి, విమల, ఉదయ మిత్ర, శ్రీరామ్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
పాలకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు : హరగోపాల్
- హైదరాబాద్
- March 18, 2024
లేటెస్ట్
- MI vs KKR: కోల్కతా చేతిలో ఓటమి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై
- 34 కేజీల బంగారం, 40 కేజీల వెండి స్వాధీనం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా?
- రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంటే..ట్విట్టర్ టిల్లు ఎందుకు ప్రశ్నించట్లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- MI vs KKR: నిద్రలేచిన ముంబై బౌలర్లు.. 169 పరుగులకు కోల్కతా ఆలౌట్
- TS టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు