కుత్బుల్లాపూర్ పరిధిలోని ప్రగతినగర్ లో అర్థరాత్రి చిరుత సంచరిస్తోందనే వదంతులు వ్యాపించాయి. ప్రగతినగర్ గీతాంజలి పాఠశాలలోని మొదటి అంతస్థులోని గదిలో నుంచి చిరుతపులి అరుపులు వినిపించాయంటూ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారమందుకున్న పోలీసు, అటవీ శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని చిరుత కోసం గాలించారు. ఐతే స్కూల్ లోకి చిరుత చొరబడలేదని పోలీసులు నిర్ధారించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే చిరుత సంచరిస్తోందని పుకార్లు లేపినట్లు పోలీసులు చెపుతున్నారు. మరోవైపు స్కూల్ కి సెలవు ప్రకటించింది యాజమాన్యం. స్కూల్ వాచ్ మెన్ నరసయ్య…. డ్రైవర్ లోవ రాజును బాచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిరుత వార్తపై విచారిస్తున్నారు.
పాఠశాలలో చిరుత సంచరిస్తోందనే వదంతులు
- తెలంగాణం
- August 1, 2019
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- IIT JEE అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల
- రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు
- Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!
- వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
- హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
- ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
- హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్