లక్ష రుణమాఫీ.. రైతులతో మాట్లాడిన సీఎం రేవంత్

లక్ష రుణమాఫీ.. రైతులతో  మాట్లాడిన సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి లక్ష రుణమాఫీప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా  జిల్లాలలకు చెందిన పలువురి రైతులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్  ద్వారా  మాట్లాడారు. రుణమాఫీ నిధుల జమపై రైతులను అడిగి తెలుసుకున్నారు.  రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఒకే సారి రుణమాపీ చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
వ్యవసాయం చేయాలనే లక్ష్యాన్ని కల్పించారని సీఎంకు చెప్పారు. 

డిప్యూటీ సీఎం భట్టి కామెంట్స్.

  • ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు
  •  కేసీఆర్ హయాంలో  వాయిదాల్లో రుణమాఫీ
  • వడ్డీలకే రుణమాఫీ సరిపోయింది
  • ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నాం
  • రుణమాఫీ చేస్తామంటే కొందరు హేలన చేశారు
  • ఒకేసారి రుణమాఫీ చేసిన చరిత్ర ఎప్పూడూ లేదు

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కామెంట్స్

  •  ఆర్థిక ఇబ్బందులున్నా..రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
  • ఆగస్టు15 వరకు రూ. 2లక్షల రుణమాఫీ
  • మన పాలనను చూసి పక్క రాస్ట్రాల వారు అనుకరించాలి
  • దేశ రాజకీయ చరిత్రలోనే మంచి రోజు
  • అన్ని అవరోధాలు అధిగమించి రుణమాఫీ చేస్తున్నాం
  •  రేవంత్ రెడ్డికి రైతుల తరపున  ధన్యవాదాలు
  • పాతబాకీల పేరుతో రుణమాఫీ నిధులు మళ్లించొద్దు.