న్యూఢిల్లీ: లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) ఈవెంట్లో ఇండియా బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ పార్టిసిపేట్ చేయడం లేదు. ఈ విషయాన్ని ఎస్ఆర్టీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ శనివారం స్పష్టం చేసింది. రిటైరైన ప్లేయర్లు ఆడే ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ అయిన ఎల్ఎల్సీ ఈ నెల 20న స్టార్ట్ అవనుంది. ఈ ఈవెంట్లో మూడు టీమ్స్ పోటీ పడతాయి. ఇందులో ఒకటైన ఇండియా మహరాజాస్ టీమ్ను ఈ మధ్యే ప్రకటించారు. లీగ్కు ప్రమోషన్ కూడా మొదలైంది. అయితే, అమితాబ్ బచ్చన్ ఉన్న లీగ్ ప్రమోషనల్ వీడియోలో సచిన్ కూడా ఎల్ఎల్సీలో ఆడతాడని చూపించారు. కానీ, సచిన్ వ్యవహారాలు చూసే ఎస్ఆర్టీ స్పోర్ట్స్ దీన్ని ఖండించింది. లెజెండ్స్ లీగ్ క్రికెట్లో సచిన్ పార్టిసిపేషన్ గురించి వస్తున్న న్యూస్ నిజం కాదని చెప్పింది. క్రికెట్ ఫ్యాన్స్ను, అమితాబ్ బచ్చన్ను ఆర్గనైజర్స్ ఇలా తప్పుదోవ పట్టించడం సరికాదని పేర్కొంది.
సచిన్ కు సంబంధించిన ఆ న్యూస్ నిజం కాదు
- ఆట
- January 9, 2022
లేటెస్ట్
- కిషన్ రెడ్డి మాట తప్పు .. బీఆర్ఎస్ అంతరించదు .. విజయశాంతి ఆసక్తికర ట్వీట్
- Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 వచ్చేస్తోంది..అనౌన్స్మెంట్ వీడియో అదిరింది
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- Exports Record: 778 బిలియన్లకు చేరిన భారత్ ఎగుమతులు
- దశాబ్దాలుగా దేశ ప్రజలను దోచుకున్నారు: అమిత్ షా ఫైర్
- Janaganamana: చివరికి తేజ సజ్జ చేతికి పూరి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇప్పటికైనా వర్కౌట్ అయ్యేనా!
- ఐడియా అదిరిందే : బార్ అండ్ రెస్టారెంట్లలో ఇక నుంచి కల్లు అమ్మకాలు..!
- అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు..
- సుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..
- టెస్కో ద్వారా శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు : మంత్రి తుమ్మల
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన