
క్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్54 పేరుతో మిడ్రేంజ్ బడ్జెట్ ఫోన్ను ఇండియాలో లాంచ్ చేసింది. ఇందులో 6.7 ఇంచుల స్క్రీన్, 2.4 మెగాహెజ్ అక్టాకోర్ ప్రాసెసర్, 32 సెల్ఫీ కెమెరా, వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్, 6,000 ఎంఏహెచ్బ్యాటరీ, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ ఉంటాయి. ఫోన్ అండ్రాయిడ్ 13 ఓఎస్తో నడుస్తుంది. ధర రూ.28 వేలు. ఫ్లిప్కార్ట్ నుంచి శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్54ని ఆర్డర్ చేయవచ్చు.