కోల్కతా: దేశంలో మరో ప్రమాదకర కరోనా వైరస్ మ్యూటెంట్ ను సైంటిస్టులు గుర్తించారు. పశ్చిమ బెంగాల్లో శరవేగంగా విస్తరిస్తున్న బీ.1.618 రకం కరోనాను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యం అధికంగా ఉన్నట్లు సమాచారం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్ నిపుణులు ఈ మ్యూటెంట్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. శరీరంలోని యాంటీబాడీస్, ప్లాస్మా ప్యానెల్స్ నుంచి తప్పించుకునే శక్తి దీనికుందని ఎక్స్ పర్ట్స్ స్పష్టం చేశారు. ప్రపంచంలో మరికొన్ని దేశాల్లోని ఈ తరహా డబుల్ మ్యుటేషన్లతో పోలిస్తే భారత్లో గుర్తించిన రకం అత్యంత ప్రమాదకారి అని నిపుణులు పేర్కొన్నారు. బెంగాల్లో బీ.1.617తోపాటు బీ.1.618 అనే మరో రకం మ్యూటెంట్ కూడా వేగంగా వ్యాప్తి అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త మ్యూటెంట్ లు రీ-ఇన్ఫెక్షన్, వ్యాక్సిన్ ప్రభావాన్ని దాటి ఇన్ఫెక్షన్కు గురిచేస్తాయా అన్న అంశంపై శాస్త్రవేత్తలు మరిన్ని అధ్యయనాలు చేస్తున్నారు.
దేశంలో కొత్త కరోనా మ్యూటెంట్.. యాంటీ బాడీస్కు దొరకదట
- దేశం
- May 21, 2021
లేటెస్ట్
- ప్రచారం మీదే ఫోకస్ పెట్టిన క్యాండిడేట్లు
- వడదెబ్బతో ఇద్దరు మృతి
- ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు చెంపపెట్టు: మోదీ
- ఫోన్ ట్యాపింగ్ కేసును డైల్యూట్ చేయాలని చూస్తున్నరు: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- కివీస్దే నాలుగో టీ20
- సొంత గూటికి మాజీ మంత్రి సంభాని జగ్గారెడ్డి, కోదండరెడ్డి
- టీ20 వరల్డ్ కప్ అంబాసిడర్గా యువరాజ్
- వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించడం కుదరదు : సుప్రీంకోర్టు
- ఆ రెండు సీట్లపైనే బీఆర్ఎస్ ఆశలు
- రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి : దామోదర రాజనర్సింహ
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు