త్రిస్సూర్: రోజు రోజుకు క్రేజ్ పెరుగుతున్న ఆన్లైన్ ఫుడ్ మార్కెట్లోకి ఖైదీలు కూడా ఎంటరయ్యారు. జైల్లో తాము ప్రిపేర్ చేస్తున్న ఫుడ్ను ఆన్లైన్ యాప్స్ ద్వారా భోజన ప్రియులకు అందిస్తున్నారు. కేరళలోని వియ్యూర్ సెంట్రల్ జైల్లో ఖైదీలు తయారు చేసే బిర్యానీని ఆన్లైన్లో అమ్ముతున్నారు. మొదటి ఫేజ్లో భాగంగా రూ.127తో బిర్యానీ కాంబోను ‘స్విగ్గీ’ ద్వారా ఫుడ్లవర్స్కు అందిస్తున్నారు. సెంట్రల్ జైల్లోని ఖైదీలు 2011లోనే ‘ఫ్రీడమ్ ఫుడ్ ఫ్యాక్టరీ’ పేరుతో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. కౌంటర్ సేల్స్ ద్వారా రోటీలు, రకరకాల బిర్యానీ, బేకరీ ఐటమ్స్ తయారు చేసి అమ్ముతున్నారు. “ మొదటిసారి మేము ఆన్లైన్లోకి ఎంటరయ్యాం. జైల్ డీజీపీ రిషిరాజ్ సింగ్ ఈ ఐడియా ఇచ్చారు. జైల్లో కమర్షియల్ స్కేల్ బేసిస్ మీద చపాతీలు అమ్ముతున్నాం. తక్కువ ఖర్చుతో మంచి ఫుడ్ అందించడం వల్ల జనం బాగా ఆదరించారు. ప్రస్తుతానికి బిర్యానీ మాత్రమే ఆన్లైన్లో ఇస్తున్నాం.. త్వరలో మిగతా ఫుడ్ ఐటమ్స్ కూడా పెడతాం. కౌంటర్ సేల్స్ కంటిన్యూ చేస్తాం” అని వియ్యూర్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ నిర్మలానందన్ నాయర్ చెప్పారు. జైలు జీవితం ఎలా ఉంటుందో చూడాలనుకునే సామాన్యుల కోసం త్వరలోనే ‘పే అండ్ స్టే’ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర జైళ్ల శాఖ ఆలోచిస్తోంది.
ఆన్లైన్లో ఖైదీల బిర్యానీ..
- దేశం
- July 12, 2019
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు