ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో స్టాక్ మార్కెట్లలో బుల్ రంకెలు వేసింది. రిజల్ట్స్ లో ఆప్ 51, బీజేపీ 19 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నాయి. బీజేపీ ఈ సారి బాగా పుంజుకుంది. 2015లో 3 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ఈ సారి 19 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ల్ పై ప్రభావం చూపుతోంది. సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి41,400 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.ఇక నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 12157 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీ రిజల్ట్స్… బుల్ రంకెలు
- బిజినెస్
- February 11, 2020
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ