కామారెడ్డిలో కాంగ్రెస్​లో పలువురి చేరిక

కామారెడ్డిలో కాంగ్రెస్​లో పలువురి చేరిక

కామారెడ్డి టౌన్​, వెలుగు: బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన పలువురు లీడర్లు  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో  చేరారు.  పార్టీ లీడర్​ మామిండ్ల అంజయ్య,  గర్గుల్​ మాజీ సర్పంచి రవితేజగౌడ్​, విండో వైస్​ చైర్మన్​ శంకర్​గౌడ్​లతో పాటు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు.  పార్టీ మండల శాఖ ప్రెసిడెంట్​ గూడెం శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు.