మార్చి 1 నుంచి షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర షురూ

మార్చి 1 నుంచి షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర షురూ

మార్చ్ 1 నుంచి YSRTP అధినేత్రి YS షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిర్వహించనున్నారు. గతేడాది నవంబర్ 9న స్థానిక సంస్థలు, కరోనా నిబంధనల కారణంగా పాదయాత్రకు బ్రేక్ పడింది. మార్చి 1 నుంచి మళ్లీ  నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి షర్మిల పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. ఎన్నికల వరకు 4 వేల కిలోమేటర్ల మేర యాత్ర చేయాలని షర్మిల నిర్ణయించారు.

మరిన్ని వార్తల కోసం..

రెండు వారాలపాటు నిరసనలపై నిషేధం