ముంబై: వ్యాక్సినేషన్ పాలసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శివసేన పార్టీ విమర్శించింది. మోడీ సర్కార్ ఫెయిల్యూర్ వల్లే దేశంలో కరోనా మరణాలు ఇంతగా నమోదయ్యాయని తన అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్లో శివసేన ఫైర్ అయ్యింది. టీకా ప్రక్రియ అమలులో కేంద్రం మరింత పకడ్బందీగా, పక్కా ప్రణాళికతో వ్యవహరించాల్సిందని సూచించింది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరును చూస్తుంటే మొత్తం దేశ ప్రజలకు టీకా ఇచ్చేందుకు మరో నాలుగైదు ఏళ్లు పట్టేలా కనిపిస్తోందని పేర్కొంది. వైరస్ ప్రతిసారి ఓ కొత్త రూపాన్ని సంతరించుకుంటోందని.. దీని వల్ల ఫార్మా కంపెనీలు కొత్త వ్యాక్సిన్లు రూపొందిస్తూ కోట్ల లాభాలు గడిస్తున్నాయని ఆరోపించింది. కేంద్ర వ్యాక్సినేషన్ పాలసీపై సుప్రీం కోర్టు స్పందించిన తీరుపై శివసేన హర్షం వ్యక్తం చేసింది.
అందరికీ టీకా ఇవ్వాలంటే మరో మూడేళ్లు పడుతుందేమో
- దేశం
- June 4, 2021
లేటెస్ట్
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
- సీఎంగా ఇదేనా నీ కర్తవ్యం.. జగన్ కు సౌభాగ్యమ్మ లేఖ..
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!