ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ని సందరయ్య నగర్, ఖుర్షిద్ నగర్ లో ఓ గప్ చుప్ ల బండి వద్ద పానీపూరీ తిన్న దాదాపు 40 మంది చిన్నారులు దవాఖాన పాలయ్యారు. నలుగురు పిల్లల పరిస్థితి సీరియస్ గా ఉంది. సోమవారం సాయంత్రం ఓ బండి వద్ద పానీపూరీ తిన్న వారందరికి వెంటనే వాంతులు విరేచనాలు మొదలయ్యాయి. దీంతో అందరినీ ట్రీట్ మెంట్ కోసం రిమ్స్ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న డీఎం అండ్ హెచ్ఓ చందూ రిమ్స్ హాస్పిటల్ కు చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. చిన్నారుల కండిషన్ ను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
పానీపూరీతో 40 మంది పిల్లలకు అస్వస్థత
- తెలంగాణం
- May 26, 2020
లేటెస్ట్
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
- సీఎంగా ఇదేనా నీ కర్తవ్యం.. జగన్ కు సౌభాగ్యమ్మ లేఖ..
- చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా?..ఇందులో నిజమెంత
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!