ఆర్టీసీ యూనియన్లలో కలకలం రేగింది. యూనియన్లతో కార్మికులకు సంబంధం లేదని కార్మికుల చేత ఆర్టీసీ అధికారులు లేఖలు రాయించుకుంటున్నారు. రెండు సంవత్సరాల పాటు యూనియన్ ఎన్నికలు లేవంటూ ఉన్న అప్లికేషన్లపై కార్మికులతో సంతకాలు చేయించుకుంటున్నారు. కొంతమంది కార్మికులు సంతకాలు చేయడానికి ముందుకొచ్చినా.. చాలా మంది మాత్రం అందుకు ససేమీరా అంటున్నారు. అంతేకాకుండా అత్యవసరం అయితే తప్ప సెలవు తీసుకోకూడదని కూడా అప్లికేషన్లలో ఉంది. ఒకవేళ సెలవు తీసుకుంటే మరుసటి రోజు మేనేజర్ని కలిసిన తర్వాతనే డ్యూటీలో చేరాలి. వీటన్నింటిని చూసిన తర్వాత కార్మికుల్లో ఒక ఆందోళన మొదలైంది. ఏది ఏమైనా సరే కార్మికులతో సంతకం చేయించి లేబర్ కమిషనర్కి ఇవ్వాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం అధికారులు అన్ని డిపోల దగ్గర నోటిసులు అంటించారు. ఆ నోటిసులు చూసిన యూనియన్ నేతల్లో కలవరం మొదలైంది. ఇలా చేస్తే తమ ఉనికి ఉండదనే భావన యూనియన్ నేతల్లో వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే కార్మికులెవరూ అప్లికేషన్లపై సంతకాలు పెట్టొద్దని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
యూనియన్ల రద్దు దిశగా కార్మికులతో సంతకాలు
- తెలంగాణం
- December 5, 2019
లేటెస్ట్
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- Sukumar: నాన్నకు ప్రేమతో,ఆర్య 2లో ఓ మేజర్ ఎపిసోడ్కు..అర్జున్ వై కె డైరెక్షన్ చేశాడు
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా
- నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
- Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
- అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లో 50శాతం లిమిట్ తీసేస్తాం: రాహుల్ గాంధీ
- కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఫ్రీ టికెట్ ఇస్తరో లేదో చూడు: రేవంత్ రెడ్డి
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్