Beauty Tip : శనగపిండి, తేనెతో చర్మ సౌందర్యం ఇలా

Beauty Tip : శనగపిండి, తేనెతో చర్మ సౌందర్యం ఇలా

• తేనె వల్ల చర్మానికి సరికొత్త మెరుపు వస్తుంది. రోజుకు రెండుసార్లు ముఖం మీద తేనె రాసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే చర్మం మెరుస్తుంది. 

• పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, మచ్చలు రాకుండా చేస్తాయి. ముఖాన్ని ఆరోగ్యంగా, కాంతివం తంగా ఉంచుతాయి. శనగపిండి.. చర్మాన్ని యూత్ ఫుల్ గా కనిపించేలా చేస్తుంది. చర్మం రంగు కూడా మెరుగుపడుతుంది. 

• పసుపు, శనగపిండి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేయాలి. కొంచెం ఆరాక నీళ్లతో తడుపుతూ చేతి వేళ్లను సర్క్యులర్ గా తిప్పుతూ మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్లముఖ చర్మం శుభ్రం అవుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.