క్యూలో చెప్పులు.. ఎందుకో తెలిస్తే..

క్యూలో చెప్పులు.. ఎందుకో తెలిస్తే..

నిజామాబాద్​ జిల్లాలో యూరియా కొరత తీవ్రమైంది. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. మంగళవారం  ఉదయం నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ సొసైటీకి యూరియా స్టాక్​ రానుందని  తెలిసిన రైతులు సోమవారం రాత్రే  చెప్పులు, ఆధార్ కార్డులు, పాస్ బుక్కులు క్యూలో పెట్టారు. రాత్రి నుంచే పడిగాపులు పడుతున్నారు.  - వెలుగు, నిజామాబాద్