అమేథీ (యూపీ): ఉత్తరప్రదేశ్లోని అమేథీనియోజక వర్గంలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఫుడ్ పార్క్కు పర్మిషన్ ఇచ్చేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే నిరాకరించిందని ఆదివారం చెప్పారు. ‘‘రైతుల ప్రయోజనాల గురించి రాహుల్ మాట్లాడుతున్నారు. ఫ్యాక్టరీల ఏర్పాటు పేరుతో గతంలో రైతుల భూములనే లాక్కున్నారు. భూములు వెనక్కి ఇవ్వాలని మూడేళ్లకిందటే కోర్టు ఆదేశించినా , ఇంకా అప్పగించలేదు” అని విమర్శించారు. ‘‘వేర్పాటువాదనేత యాసిన్ మాలిక్ ముందు కాంగ్రెస్ తలవంచుతోంది. నలుగురు ఎయిర్ ఫోర్స్ జవాన్లను చంపిన కేసులో అతడు నిందితుడు.కాశ్మీర పండిట్ల ఊచకోతలో, పండిట్లను అక్కడి నుంచి తరిమివేయడంలో మాలిక్ ప్రమేయం ఉంది.” అని డిమాండ్ చేశారు.
రాహుల్ అబద్ధాలు చెప్తున్నడు: స్మృతి ఇరానీ
- దేశం
- April 29, 2019
లేటెస్ట్
- కేబినెట్ భేటీ వాయిదా.. ఈసీ నుంచి రాని అనుమతి
- ఎమ్మెల్సీ పోలింగ్ రోజు హాఫ్ డే లీవ్ ఇవ్వాలి
- 749 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టివేత
- బీఆర్ఎస్లో.. గ్రాడ్యుయేట్ వార్
- రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తడు: కేటీఆర్
- కిర్గిస్తాన్లో అల్లర్లు.. బయట అడుగుపెట్టొద్దు
- ఫోన్లో డాక్టర్ గైడ్లెన్స్తో నర్సులు ఆపరేషన్.. శిశువు మృతి, వాళ్లపై కేసు
- ఇంజినీరింగ్లో 74.98 శాతం క్వాలిఫై
- రాశిఫలాలు : 2024 మే 19 నుంచి మే 25 వరకు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డిని అరెస్టు చెయ్యాలి.. డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!