జవహర్ నగర్, వెలుగు: గొడవలు పడొద్దని తల్లిదండ్రులకు ఎంత చెప్పినా వినకపోవడంతో కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జవహర్ నగర్ పీఎస్పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఉదయ్ భాస్కర్ వివరాల ప్రకారం కాప్రా మండలం బీజేఆర్ నగర్లో ఉండే మణిదీప్ (20) డిగ్రీ చదువుతున్నాడు. అయితే అతని తల్లి రమ, తండ్రి రాములు నిత్యం గొడవ పడుతుండేవారు. మణిదీప్ఎన్నిసార్లు వారికి చెప్పినా తరచూ గొడవలు పడుతూనే ఉండేవారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన మణిదీప్ శనివారం మధ్యాహ్నం తల్లి రమ ఇంట్లో ఉండగానే తన రూంలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. అది చూసిన తల్లి చుట్టు ప్రక్కల వారిని పిలిచి స్థానిక హాస్పిటల్కి తరలించింది. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందాడని చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
తల్లిదండ్రుల గొడవలు చూసి కుమారుడు సూసైడ్
- హైదరాబాద్
- June 30, 2019
లేటెస్ట్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు