మెదక్ టౌన్, వెలుగు: ఎన్నికల కోడ్ అమలులో భాగంగా మెదక్ జిల్లాలో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ బాలస్వామి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ఏడు చెక్పోస్టుల్లో ఇప్పటివరకు సరైన ఆధారాల్లేని రూ.21,27,330 నగదును సీజ్చేసి ఎన్నికల గ్రీవెన్స్ జిల్లా కమిటీకి అప్పగించినట్లు చెప్పారు. వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగదుతోపాటు రూ. 9.75లక్షల విలువైన 2, 535 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జిల్లా పరిధిలో ఎవరైనా రూ. 50 వేలకంటే ఎక్కువ డబ్బు తీసుకెళ్లొద్దని ఎస్పీ సూచించారు.
చెక్పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు : ఎస్పీ బాలస్వామి
- మెదక్
- April 11, 2024
లేటెస్ట్
- వంశీకృష్ణను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు : వివేక్వెంకటస్వామి
- వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి : వీ సీతారామయ్య
- ఆ రెండు పార్టీలు ప్రమాదకరం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు:తుమ్మల నాగేశ్వర్రావు
- సూర్యాపేట కమలంలో.. కనిపించని జోష్
- పదేండ్లు కార్మికులను గోసపెట్టిన బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- నీటి సంపులో పడి బాలుడు మృతి
- హిందీ భాషా వారధి వినయ్ వీర్ : బి.నర్సన్
- మే 20 నుంచి టెట్ .. షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ
- కోర్టుకు నేరుగా హాజరయ్యేందుకు అనుమతివ్వండి : కల్వకుంట్ల కవిత
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త