హనుమకొండ సిటీ, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు హనుమకొండ నుంచి స్పెషల్ బస్సులు స్టార్ట్ అయ్యాయి. బాల సముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బస్సులను శనివారం ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు హయగ్రీవాచారి గ్రౌండ్ నుంచి మేడారం వరకు 24 గంటలూ బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.110గా నిర్ణయించామన్నారు. భక్తుల కోరిక మేరకు ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులు కూడా నడిపిస్తామని డిపో మేనేజర్ కేశరాజు భానుకిరణ్ తెలిపారు.
మహాజాతరకు స్పెషల్ బస్సులు
- తెలంగాణం
- February 13, 2022
లేటెస్ట్
- ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత
- వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
- కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పద్మారెడ్డి మృతి
- కొమురవెల్లిలో భక్తుల సందడి
- సల్లంగ సూడమ్మ పోచమ్మ తల్లి
- బీజేపీ ఎంపీ శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
- సివిల్స్ ర్యాంకర్ కు సన్మానం
- అన్ని వర్గాలకు అండగా కాంగ్రెస్ సర్కార్ : చింతకుంట విజయ రమణారావు
- మాజీ ఎమ్మెల్యే రసమయికి మతి చలించింది : ఒగ్గు దామోదర్
- శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వేపై చిరుత
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..