V6 News

ఆట

సిడ్నీ టెస్టు: తొలి రోజు ఆసీస్‌దే

సిడ్నీ: భారత్ –ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మొదటిరోజు ఆట ముగిసింది. ఆట ముగిసేసమయానికి ఆసిస్ 166/2గా నిలిచింది. టాస్ గెలిచి

Read More

పురుషుల మ్యాచ్ కు అంపైర్ గా మహిళ ‌‌‌‌

క్రికెట్ హిస్టరీలో ఫస్ట్​ టైమ్​ సిడ్నీ: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడో టెస్ట్‌‌‌‌లో అరుదైన రికార్డుకు వేదిక కానుంది. ఆసీస్‌‌‌‌కు చెందిన క్లైర్

Read More

కొత్త కారు కావాలా ? కొన్ని నెలలు తప్పదు వెయిటింగ్​

పెరిగిన డిమాండ్‌‌..అందుకోని సప్లయ్‌‌ ప్రొడక్షన్‌‌ పెంచుతున్న కంపెనీలు న్యూఢిల్లీ: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే మ్యాక్సిమమ్‌‌ 2–3 నెలలు వెయిట్‌

Read More

ఐపీఎల్‌‌ కొత్త ఫ్రాంచైజీ @ రూ. 1500 కోట్లు!

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌ అంటేనే కాసుల వర్షం. ఆట పరంగా, ఆదాయం పరంగా.. వరల్డ్‌‌ క్రికెట్‌‌లో ఏ లీగ్‌‌ కూడా దీనికి సాటిరాదు. అలాంటి ఐపీఎల్‌‌లో కొత్త ఫ్రాంచైజ

Read More

క్రికెటర్ల జీవితాలతో ఆటలు.. హెచ్ సి ఎ చెత్త పాలనతో ప్లేయర్లకు ఇక్కట్లు

హైకోర్టు తీర్పుతో ఆగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెటర్లు, క్లబ్‌‌ సెక్రటరీలు అడ్మినిస్ట్రేటర్ల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి అని

Read More

వాళ్లిద్దరూ నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు

మూడో టెస్టుకు టీమిండియా సన్నద్ధమవుతోంది. ప్లేయింగ్ ఎలెవన్‌‌ను కూడా ప్రకటించింది. హిట్‌‌మ్యాన్ రోహిత్ శర్మ, యంగ్ పేసర్ నవ్‌‌దీప్ సైనీ జట్టులో చోటు దక్క

Read More

మయాంక్ ప్లేసులో రోహిత్.. మూడో టెస్టుకు ఆడేది వీళ్లే..

సిడ్నీలో రేపు(7న) ఆసిస్ తో జరగనున్న మూడో టెస్టుకు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీీసీఐ. ఇక దాదాపు సంవత్సరం తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న టీమ

Read More

ఆస్పత్రిలోనే గంగూలీ.. డిశ్చార్జ్ వాయిదా

గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ గురువారం డిశ్చార్జ్ కానున్నారు. గంగూలీ ఇవాళ డిశ్చార్జ్ కావాల్సి ఉండగా..గురువారం(7న) డిశ్

Read More

బీసీసీఐ ఆస్తి రూ.14 వేల కోట్లు

న్యూఢిల్లీ: వరల్డ్‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌ పెద్దన్న బీసీసీఐ ఖజానా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 2018–19 ఫైనాన్షియల్‌‌ ఇయర్‌‌ ఎండింగ్‌‌కు బోర్డు ఆదాయాన్ని రూ. 14

Read More

ఎందుకోయ్ నేనంటే నీకంత కోపం.. ఇండియన్ క్రికెటర్ కు వలేసిన నర్స్

2013లో ఐపీఎల్ ను స్పాట్ ఫిక్స్ంగ్ ఓ కుదుపు కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే 2020 ఐపీఎల్ సీజన్–13ను సైతం ఫిక్సింగ్ బూతం వెంటాడినట్లు తెలుస్తోంది. గత రె

Read More

సిడ్నీ మూడో టెస్టుకు 25శాతం ప్రేక్షకులు

కరోనా వైరస్‌ కొత్త కేసులు పెరగడంతో సిడ్నీ వేదికగా జరగనున్న ఇండియా,ఆస్ట్రేలియా మూడో టెస్టుకు 25శాతం అభిమానులను అనుమతించనున్నారు సీఏ అధికారులు. 38వేల సా

Read More

టీమిండియాకు షాక్.. టోర్నీ నుంచి స్టార్ బ్యాట్స్‌‌మన్ ఔట్

మూడో టెస్టుకు సిద్ధమవుతున్న టీమిండియాకు షాక్ తగిలింది. ఓపెనర్, రిజర్వ్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చివరి రెండు టెస్టుల నుంచి తప్పుకున్నాడు. రాహుల్ ఎడమ చ

Read More

రెస్టారెంట్‌కు వెళ్లిన ఇండియన్ ప్లేయర్లకు లైన్ క్లియర్

సిడ్నీ చేరుకున్న ఇండియా క్రికెటర్లు, స్టాఫ్‌‌ అందరికీ కరోనా నెగెటివ్‌‌ టీమ్‌‌తో కలవనున్న ‘ఐసోలేషన్‌‌ ప్లేయర్లు’ షెడ్యూల్‌‌ ప్రకారమే బ్రిస్బేన్‌‌ టెస్ట

Read More