ఆట
ఉమర్ అక్మల్ పై సస్పెన్షన్ కుదింపు
కరాచీ: పాకిస్థాన్ బ్యాట్స్మన్ ఉమర్ అక్మల్ పై విధించిన మూడేళ్ల బ్యాన్ను బుధవారం 18 నెలలకు కుదించారు. అయితే ఉమర్ మాత్రంఅసంతృప్తి వ్యక్తం చేశాడు.
Read Moreబీల్ చెస్ టోర్నీలో రన్నరప్ హరికృష్ణ
న్యూఢిల్లీ: ఇండియా గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ.. బీల్ చెస్ ఫెస్టివల్ క్లాసికల్ టోర్నమెంట్లో రన్నరప్ గా నిలిచాడు. బుధవారం జరిగిన ఆఖరిదైన ఏడో రౌండ్
Read Moreబ్రాడ్ నువ్వో లెజెండ్: యువరాజ్ సింగ్
న్యూఢిల్లీ: స్టువర్ట్ బ్రాడ్ పేరు క్రికెట్ ఫ్యాన్స్కు సుపరిచితమే. టెస్టుల్లో ఇంగ్లండ్ జట్టుకు అండర్సన్తో కలసి బ్రాడ్ చిరస్మరణీయ విజయాలు అందించాడు.
Read Moreబౌలర్లను ముందుగానే స్టడీ చేస్తా: కోహ్లి
చాక్లెట్లు బాగా తినేవాడిని.. 2012 ఫెయిల్యూర్ నాలో చాలా మార్పు తెచ్చింది న్యూఢిల్లీ: రన్ మెషీన్ , ఫిట్ నెస్ ఫ్రీక్ .. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ
Read Moreఆగస్టు 2న ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ !
జనరల్ కౌన్సిల్ మీటింగ్ కు పిలుపు న్యూఢిల్లీ: ఐపీఎల్ 13వ ఎడిషన్ విషయంలో బీసీసీఐ స్పీడు పెంచింది. కరోనా ముప్పు ఉండడంతో ఈసారి లీగ్ ను యూఏఈలో నిర్వహించేంద
Read Moreవన్డే ర్యాంకింగ్స్ టాప్–2లోనే కోహ్లీ, రోహిత్
దుబాయ్ : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ , వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టాప్–2 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బౌ
Read Moreమరో చెస్ టైటిల్ ముంగిట హరికృష్ణ
హైదరాబాద్, వెలుగు: ఇండియా గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ మరో టైటిల్కు ముంగిట నిలిచాడు. స్వి ట్జర్లాండ్లో జరుగుతున్న బీల్ ఇంటర్నేషనల్ చెస్
Read Moreసెహ్వాగ్లా టెస్టుల్లో హిట్మ్యాన్ చెలరేగుతాడు
న్యూఢిల్లీ: వీరేంద్ర సెహ్వాగ్ పేరు వినగానే క్రికెట్ ఫ్యాన్స్ శివాలెత్తుతారు. క్రీజులో ఉన్నంత సేపు తన స్ట్రోక్ ప్లేతో వీరూ ఉర్రూతలూగించాడు. ముఖ్యంగా
Read Moreసీనియర్స్కు గౌరవప్రద వీడ్కోలు ఇవ్వాల్సిందే
మాజీ లెఫ్టాండర్ యువరాజ్ సింగ్ న్యూఢిల్లీ: దేశ క్రికెట్కు ఏళ్లుగా సేవలు అందించిన సీనియర్ క్రికెటర్స్కు గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వాలని మాజీ ఆల్రౌండర
Read Moreమూడ్ ఆఫ్ ద నేషన్ను ఐపీఎల్ మారుస్తుంది
న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా ఐపీఎల్ పదమూడో సీజన్ జరగనుందని టోర్నీ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభిస్తే మె
Read Moreఐపీఎల్–2020 డేట్స్ కన్ఫామ్ : 3 వేదికలు..51 రోజులు
న్యూఢిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్–2020 డేట్స్ వచ్చేశాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్8 వరకు టోర్నీ జరుగుతుందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పట
Read Moreఐపీఎల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. టోర్నీ డేట్స్ ఫిక్స్
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. టోర్నీ నిర్వహణకు సంబంధించిన డేట్స్పై క్లారిటీ వచ్చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని మూడు వేదికల్లో ఈ
Read Moreఆ సిల్వర్..గోల్డ్ అయింది
న్యూఢిల్లీ: జకర్తా ఏషియన్ గేమ్స్లో ఇండియా 4×400 మిక్స్డ్ రిలే టీమ్ నెగ్గిన సిల్వర్ మెడల్.. గోల్డ్గా అప్గ్రేడ్ అయింది. ఆ ఈవెంట్లో గో
Read More













