కాన్పూర్ లో న్యూజిలాండ్, భారత్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఒక వికెట్ తీస్తే భారత్ విజయం సాధించేది.. కానీ న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ రాచిన్ రవీంద్ర18, అజాజ్ పటేల్ 2 రన్స్ తో క్రీజులో పాతుకుపోవడంతో తొలి టెస్టు ఐదో రోజు ముగిసే సరికి డ్రా అయ్యింది. భారత్ తొలి ఇన్సింగ్స్ లో 345 ఆలౌట్, సెకండ్ ఇన్నింగ్స్ 234/7 డిక్లేర్, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 296 ఆలౌట్, సెకండ్ ఇన్నింగ్స్ 165/9 చేసింది. భారత్ బౌలర్లలో జడేజా 4, అశ్విన్ 3,అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్ కు చెరో ఒక వికెట్ పడ్డాయి.
New Zealand survive and it's a DRAW in Kanpur.
— BCCI (@BCCI) November 29, 2021
Scorecard - https://t.co/WRsJCUhS2d #INDvNZ @Paytm pic.twitter.com/TDTrEcl9ec