నిజామాబాద్, వెలుగు: శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్లోకి వరద ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్ట్లోనికి 45,639 క్యూసెక్కుల వరద వస్తుండగా శుక్రవారం ఉదయం 22 గేట్లను ఎత్తి 74 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రం 6 గేట్లు మూసివేసి 16 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా గురువారం నాటికి 1,088 అడుగులుకు నీరు చేరింది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 76 టీఎంసీల నీరు ఉంది. ఆఫీసర్లు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు పెరుతున్న వరద ఉధృతిని అంచావేస్తూ నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.
శ్రీరాంసాగర్కు 45వేల క్యూసెక్కుల వరద
- తెలంగాణం
- July 23, 2022
లేటెస్ట్
- వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ హామీలు అమలు : రాహుల్ గాంధీ
- ఆడబిడ్డకు ఎంపీగా ఛాన్స్ ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి
- తక్కువ ధర.. అధిక మైలేజ్.. సాటి లేని టీవీఎస్ బైకులు
- Trisha: గంటల తరబడి గోడను చూస్తాడు.. విజయ్లో నచ్చని విషయం అదే అంటున్న త్రిష
- కవిత జైలుకు వెళ్లడంతో బీఆర్ఎస్ బలహీనపడింది : కడియం శ్రీహరి
- యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి మూడు గంటలు
- జేపీ నడ్డాపై కాంగ్రెస్ ఫిర్యాదు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- Shahid Kapoor: ప్రేమ పేరుతో ఇద్దరు హీరోయిన్స్ మోసం చేశారు.. షాహిద్ షాకింగ్ కామెంట్స్
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు