రాజమౌళి చూపిన బాటలోనే నడుస్తున్న​: మణిరత్నం 

 రాజమౌళి చూపిన బాటలోనే నడుస్తున్న​: మణిరత్నం 

స్టార్​ డైరెక్టర్​మణిరత్నం రాజమౌళిపై ప్రశంసలు కురిపించాడు. అతను ‘బాహుబలి’ సినిమాను రెండు పార్టులుగా తీసుండకపోతే పొన్నియన్​ సెల్వన్​ అనే సినిమానే ఉండేది కాదన్నాడు. ఆ సినిమా స్ఫూర్తితోనే తాను ముందడుగు వేసినట్టు చెప్పాడు.

భారతీయ సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కేలా చేశాడని అభినందించాడు. చారిత్రక సినిమాలు చేయాలనుకునే మాలాంటి వారికి రాజమౌళి కొత్త బాటలు వేశాడన్నాడు. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్​ సెల్వన్​–2 ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.