భద్రాచల రామయ్య సేవలో..

భద్రాచల రామయ్య సేవలో..

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామిని రాష్ట్ర హౌసింగ్​ బోర్డు ఎండీ వీపీ గౌతమ్​ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈవో దామోదర్​రావు వారికి స్వాగతం పలికి, పూజల అనంతరం ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. కాగా, లక్ష్మీతాయారు అమ్మవారికి మాత్రం ఏకాంతంగా అభిషేకం నిర్వహించారు.