తిరుమల కాలిబాటలో వెళ్లే భక్తులకు బుధవారం( సెప్టెంబర్ 6) అలిపిరి మెట్ల మార్గం వద్ద చేతి కర్రల పంపిణీ కార్యక్రమాన్ని టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. శ్రీవారి నడకదారిలో చిరుత పులుల దాడుల నేపథ్యంలో TTD రక్షణ చర్యలు చేపట్టింది. నడకదారిలోని భక్తులను టీటీడీ అధికారులు అలెర్ట్ చేశారు. తిరుమల కాలిబాట మార్గంలో చిరుత దాడిలో అక్షిత అనే బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు కర్రలు ఇచ్చి పంపుతున్నారు. వాటిని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం తిరిగి తీసుకొని వాటినే రొటేషన్ పద్దతిలో ఇస్తున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. శ్రీశైలం ఫారెస్ట్ నుంచి 8 వేల 500 కర్రలు తీసుకొచ్చామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. అయితే నడకదారిలో వన్యమృగాలు సంచరించడంతో భక్తులు అలిపిరి మార్గంలో భక్తులు తగ్గినట్లు తెలుస్తోంది.
తిరుమల భక్తులకు ఇచ్చే చేతి కర్రలు ఇవే.. : దొడ్డుగా ఉన్నాయి.. పులులొస్తే కొట్టండి
- ఆంధ్రప్రదేశ్
- September 6, 2023
లేటెస్ట్
- Yashwant Reddy, Shobha Shetty Engagement: ఘనంగా జరిగిన శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డిల నిశ్చితార్థం
- పోతురాజు దినేష్ ఇక లేరు
- Thalaimai Seyalagam Official OTT: ఓటీటీలోకి శ్రీయారెడ్డి పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్..తెలుగు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
- బంగారు తెలంగాణ అని చెప్పి నిరుద్యోగుల తెలంగాణగా మార్చిన్రు : గడ్డం వంశీకృష్ణ
- అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి పై ఈసీ వేటు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- బీజేపీకి బిగ్ షాక్ ... కాంగ్రెస్ లో చేరిన బొమ్మ శ్రీరామ్
- Kubera: పది గంటలపాటు డంప్యార్డ్లో.. నీ డెడికేషన్కి హ్యాట్సాఫ్ ధనుష్
- అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా