భద్రాచలం పట్టణంలో ప్రిన్సిపల్పై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్టూడెంట్ల ధర్నా

భద్రాచలం పట్టణంలో ప్రిన్సిపల్పై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్టూడెంట్ల ధర్నా

భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణంలోని గిరిజన గురుకుల కళాశాలలో సోమవారం స్టూడెంట్లు ధర్నా చేశారు. ఇటీవల గురుకుల కాలేజీలో టిఫిన్​లో పురుగులు వచ్చిన నేపథ్యంలో ప్రిన్సిపల్ పద్మావతి, వార్డెన్​ రాజేశ్వరీలను అధికారులు సస్పెండ్ చేశారు. తమ ప్రిన్సిపల్​ను సస్పెండ్​ చేయడాన్ని నిరసిస్తూ స్టూడెంట్లు ఆందోళన చేపట్టారు.

కాలేజీలో ధర్నా చేశారు. ప్రిన్సిపల్​ సస్పెండ్​ను ఎత్తివేయాలని నినాదాలు చేశారు.