దర్యాప్తు సంస్థలకు అప్పజెప్పు : రఘునందన్​రావు

దర్యాప్తు సంస్థలకు అప్పజెప్పు : రఘునందన్​రావు

 హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బొక్కలను అందరికి చూపించే బదులు..ఈ బొక్కల వెనక ఉన్న సన్నాసిని దర్యాప్తు సంస్థలకు అప్పజెప్పితే వాళ్లే బొక్కలో వేస్తారని బీజేపీ నేత రఘునందన్​రావు అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్​ చేశారు. మేడిగడ్డపైనా సీఎం ఎందుకు టూరిజం ప్రమోట్ చేస్తున్నారని ప్రశ్నించారు. టైం పాస్​ వద్దని.. యాక్షన్​ కావాలని పేర్కొన్నారు.