హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి స్టూడెంట్లకు శనివారం నుంచి ఈ నెల 22 వరకు సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ–2) పరీక్షలు జరగనున్నాయి. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు 16 నుంచి 20 వరకు, 6 నుంచి 9వ తరగతికి 16 నుంచి 22 వరకు కొనసాగుతాయి. ప్రైమరీ క్లాసులకు ఉదయం 8 నుంచి 10:30 వరకు, 6, 7 క్లాసులకు 8 నుంచి 10:45 వరకు, 8వ తరగతికి 11:30 నుంచి మధ్యాహ్నం 2:15 వరకు, 9వ తరగతికి ఉదయం 8 నుంచి 10:45 వరకు పేపర్ 1, ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:15 వరకు పేపర్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. 23న ఎస్ఏ 2 పరీక్షల రిజల్ట్ వెల్లడించనున్నారు.
ఇయ్యాల్టి నుంచి ఎస్ఏ 2 పరీక్షలు
- తెలంగాణం
- April 16, 2022
లేటెస్ట్
- ఫిజిక్స్ టఫ్.. కెమిస్ట్రీ ఈజీ .. ఈసారి యావరేజ్గా నీట్ పేపర్
- ఎండ వేడిమితో అస్వస్థతకు గురై వ్యక్తి మృతి
- పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు 15,637 మంది ఓటర్లు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్
- కేసీఆర్ సభ రోజే.. బీఆర్ఎస్కు బిగ్ షాక్
- మతోన్మాద బీజేపీని ఓడించండి: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్
- అంబానీ, ఆదానీ జేబులు నింపుతున్న మోదీ: జస్టిస్ చంద్ర కుమార్
- బెల్లంపల్లిలో వాకర్స్తో వంశీకృష్ణ
- లింగ వివక్షకు మరో రూపం పింక్ ట్యాక్స్ : బుర్ర మధుసూదన్ రెడ్డి
- వేములవాడలో కూలిన పురాతన చెట్టు
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..