పంజాబ్ తో మ్యాచ్..టాస్ గెలిచిన SRH

పంజాబ్ తో మ్యాచ్..టాస్ గెలిచిన SRH

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు పంజాబ్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే శిఖర్‌ ధవన్‌ అతని స్థానంలో టాస్‌కు వచ్చాడు. 

తుది జట్లు:
పంజాబ్‌ కింగ్స్‌: శిఖర్‌ ధవన్‌, బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్‌, లివింగ్‌స్టోన్‌, జితేశ్‌ శర్మ, షారుఖ్‌ ఖాన్‌, ఓడియన్‌ స్మిత్‌, రబాడ, రాహుల్‌ చాహర్‌, వైభవ్‌ అరోరా, అర్షదీప్‌ సింగ్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: అభిషేక్‌ శర్మ, విలియమ్సన్‌, రాహుల్‌ త్రిపాఠి, మార్క్రమ్‌, పూరన్‌, శశాంక్‌ సింగ్‌, జగదీష సుచిత్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జన్సెన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, నటరాజన్‌