దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి స్పీడ్ గా పెరుగుతున్న క్రమంలో కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై స్పందించిన సుప్రీం దాఖలైన పిటిషన్ల విచారణ తేదీని నిర్ణయిస్తామని బుధవారం తెలిపింది. కరోనా సమయంలో.. దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో వేలాది మంది ప్రజలు చనిపోతున్నారు. ఇలాంటి సమయంలో కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులు కేంద్ర ప్రభుత్వం చేపట్టడంపై ప్రతిపక్షాలు, సామాజిక కార్యాకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టును 20 వేల కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వం.. ఈ నిర్మాణ పనులను 'అవసరమైన సేవల' పరిధిలోకి తేవడంపై ప్రతిపక్షాలను ఆగ్రహానికి గురిచేస్తోంది. దీనిపై దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 17కు వాయిదా వేయడంతో...తాజా పిటిషన్ను స్వీకరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ..పిటిషనర్ల తరుపు న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా అభ్యర్థించారు. అయితే ప్రస్తుతానికి న్యాయమూర్తులు అందుబాటులో లేని కారణంగా... బెంచ్ ఏర్పడ్డాక విచారిస్తామని చెప్పారు.
సెంట్రల్ విస్టా నిర్మాణ పనులు నిలిపేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్
- దేశం
- May 6, 2021
లేటెస్ట్
- Qఅండ్ R ల మధ్య చూడండి: వైరల్ ట్రెండ్లో..రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసుల వార్నింగ్
- ఒక సబ్జెక్ ఫెయిల్.. ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- V6 DIGITAL 24.04.2024 EVENING EDITION
- వారసత్వ ఆస్తులనూ వదలరట.. శ్యాం పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ ఫైర్
- సమ్మర్ స్పెషల్.. మామిడి పండ్లతో కేక్, లడ్డు, ఖీర్.. ఆ మజానే వేరు
- OMG : కొండ చిలువలో 11 తుపాకీ బుల్లెట్స్.. అయినా చనిపోలేదు
- Kavya Maran: క్రికెట్ కాదు కార్లంటేనే పిచ్చి: కావ్య మారన్ కార్ కలెక్షన్ చూస్తే బిత్తరపోవాల్సిందే
- జగన్ బస్సు యాత్ర ఈరోజుతో సమాప్తం... హైలైట్స్ ఇవే..
- హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీపై బదిలీ వేటు
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు