Hyderabad

సింగరేణి కార్మికుల సమ్మె సకల జనుల సమ్మెకు స్ఫూర్తి

తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల సమ్మెది ప్రత్యేక స్థానం. నల్లసూర్యులు పలుగు, తట్ట కిందపడేశారు. ఒక్క బొగ్గు పెల్ల కూడా బయటకు రాలేదు.

Read More

సమరోత్సాహంతో నాలుగో విడత పాదయాత్ర

నీళ్లు నిధులు నియామకాలతో వర్ధిల్లే ప్రజా తెలంగాణ కోసం, అవినీతి, నియంతృత్వ కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించడానికి కొనసాగుతున్న ప్రజాసంగ్రామ పాదయాత్ర

Read More

అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి ఏండ్లు దాటినా.. అమలు కావట్లే

వీఆర్​వోల వ్యవస్థ రద్దు చేసిన ప్రభుత్వం.. ఆ బరువంతా పరోక్షంగా వీఆర్ఏలపైనే మోపింది. కింది స్థాయిలో కీలకంగా పనిచేస్తున్న వీఆర్​ఏలకు పేస్కేల్​అమలు చేస్తా

Read More

ఇవాళ సభ ముందుకు ఏడు సవరణ బిల్లులు

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్‌‌ చట్టంపై అసెంబ్లీ, మండలిలో చర్చ నిర్వహించనున్నారు. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవ

Read More

కుత్బుల్లాపూర్ నుంచి బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర

ఈ నెల 22న పెద్ద అంబర్‌‌‌‌పేటలో ముగింపు సభ హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నాలుగో విడత ప్రజా

Read More

రూ.1533 కోట్లు ఇస్తే.. 287 కోట్లే ఖర్చు 

మిగిలినవి ఎప్పుడు ఖర్చు చేస్తరో చెప్పాలంటూ రాష్ట్రానికి కేంద్రం ప్రశ్న  వచ్చే జూన్ కల్లా పనులు పూర్తి చేస్తరో లేదో చెప్పాలని లెటర్

Read More

రాష్ట్రంపై కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం

హైదరాబాద్కు ఎల్లో అలర్ట్.. 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హైదరాబాద్తో పాటు జిల్లాల్లో విస్తారంగా వానలు వర్షాల ప్రభావంతో 3 జిల్లాల్లో ఆరుగురు మృతి

Read More

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏకం కావాలి

హైదరాబాద్:  ప్రజల మధ్య విభజన సృష్టించే కుట్రలను సమిష్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జేడీఎస్ పార్టీ అధినేత, కర

Read More

రాష్ట్రంలో 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు

Read More

తీసేసిన నాయకులు.. ఎవరు ఎవరిని కలిస్తే ఏముంది

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామిని కేసీఆర్ కలవడంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. &l

Read More

జాతీయ రాజకీయాలపై కేటీఆర్ తో కుమారస్వామి చర్చ

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని మంత్రి కేటీఆర్ కలిసారు.  నిన్న రాత్రి నుండి  హోటల్ గ్రాండ్ కాకతీయలో బస చేస్తున్న కుమారస్వామిని మంత్రి

Read More

తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ

తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఇప్పుడే కాదు. ఎప్పుడూ పోరాటాలు చేసే తమకు కావాల్సింది సాధించుకున్నారు ఈ గడ్డ మీది ప్రజలు. నిజాం కాలంలో భూస్వాముల దౌర్జన్యా

Read More

నిమజ్జనం రోజు  మెట్రో ట్రైన్లలో రికార్డ్ స్థాయిలో ప్యాసింజర్లు

హైదరాబాద్, వెలుగు: నిమజ్జనం రోజు  మెట్రో ట్రైన్లలో రికార్డ్ స్థాయిలో ప్యాసింజర్లు జర్నీ చేశారు.  శుక్రవారం ఒక్కరోజే 3 మెట్రో కారిడార్లలో 4 ల

Read More