Police
ఎస్సై ఇంట్లోనే చోరీ.. సీసీ కెమెరాలో రికార్డు
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్లో చోరీ కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ లోని ఒక ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తలుపులు పగలకొట్టి
Read Moreకంగారూను కాల్చేసిన పోలీసులు
అంబులెన్స్ సిబ్బందిపైనా దాడి సిడ్నీ: ఓ కంగారూ తన యజమానినే చంపేసింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని రెడ్మాండ్ టౌన్లో ఈ ఘటన జరిగింది. టౌన్కు చెంది
Read Moreఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో మరోసారి ఉద్రిక్తత
ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రావడంతో సీపీఎం కార్యకర్తలు గ్రామానికి భారీగా చే
Read Moreనయీం గ్యాంగ్సభ్యుడు అరెస్ట్
హనుమకొండ, వెలుగు : వరంగల్ కమిషనరేట్ పరిధిలో భూదందాలు, సెటిల్మెంట్లు చేస్తూ తుపాకీతో బెదిరించిన కేసులో నయీం గ్యాంగ్సభ్యుడు ముద్దసాని వేణుగోపాల్ను కే
Read Moreఅసెంబ్లీ ప్రాంతంలో 144సెక్షన్ విధింపు
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి వీఆర్ఏలు యత్నంచారు. వారిని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వీఆర్ఏలు, పో
Read Moreగ్రామాల్లో కార్డన్ సెర్చ్లు ముమ్మరం
భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల సరిహద్దు అడవులలో మావోయిస్టు కదలికలు ఉన్నాయన్న సమాచారంతో గుండాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఛత్తీస్ గఢ్
Read Moreగణేష్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి
వినాయక నిమజ్జనంను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు. నాచారం, మల్లాపూర్ లోని వీఎన్ఆర్ గార్డెన్లో రాచకొండ కమ
Read Moreవీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి
సమస్యల పరిష్కారం కోసం సిరిసిల్లలో వీఆర్ఏలు చేస్తున్న సమ్మెకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. గత 45 రోజులుగా వీఆర్ఏలు న్యాయబద్దంగా పోరా
Read Moreమంత్రి పర్యటనను అడ్డుకుంటారని అరెస్టు
జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటనను అడ్డుకుంటారన్న ఉద్దేశంతో అడ్లూరి లక్ష్మణ
Read Moreవరంగల్ సిటీలో అలంకారంగానే సీసీ కెమెరాలు
పనిచేయని కెమెరాలతో క్రైమ్ కంట్రోల్ ఎట్లా? వరంగల్ సిటీలో అలంకారంగా సీసీ కెమెరాలు నిర్వహణను గాలికొదిలేసిన ఆఫీసర్లు రిపేర్లకు నోచుకోక దిష్
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
భైంసాలో 500 మంది పోలీసులతో భద్రత జిల్లా ఎస్పీ ప్రవీణ్కుమార్ నిర్మల్,వెలుగు: జిల్లాలో వినాయక నిమజ్జనం కోసం గట్టి బందోబస్తు ఏర్పాటు చ
Read Moreడీజేకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
డీజేలపై పోలీసులు ఆంక్షలు విధించడంతో.. నిర్మల్ జిల్లా ముథోల్ లో వినాయక నిమజ్జనం శోభాయాత్ర నిలిచిపోయింది. డీజే ఉంటేనే గణేష్ నిమజ్జనం చేస్తామని నిర్వాహకు
Read Moreఅసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు
అసెంబ్లీ సమావేశాలకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రెండు వేల మందితో భారీ బందోబస్త్ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించార
Read More