Supreme court
డోలో 650 అమ్మకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కరోనా సమయంలో రోగులకు డోలో-650 ప్రిస్క్రైబ్ చేసినందుకు వెయ్యి కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారంటూ దాఖలైన పిల్ పై సుప్రీంకోర్టుల విచారణ చేపట్టింది. ఈ సందర్
Read Moreఉచిత హామీలపై సూచనల కోసం కమిటీ
ఉచితమేదో, సంక్షేమమేదో తేల్చాలి సూచనలు ఇచ్చేందుకు కమిటీ వేస్తం: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ‘ఉచితం’ అనే పదాన్నే నిర్వచించాల్సిన అవ
Read Moreఉచిత వాగ్దానాలు చేసినా ఓడిపోతున్నాయి కదా
రాజకీయ పార్టీల విజయానికి ఉచిత హామీలే కారణమని చెప్పలేం ప్రజా ధనాన్ని సరైన రీతిలో ఖర్చు చేయడమే ప్రధాన అంశం ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత సుప
Read Moreబిల్కిస్ బానో దోషుల విడుదలపై ప్రతిపక్షాల ఆగ్రహం
అహ్మదాబాద్: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మందిని విడుదల చేయడంపై విమ
Read Moreహైకోర్టుకు ఆరుగురు జడ్జిలను నియమిస్తూ ఉత్తర్వులు
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జడ్జిలను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇందులో న
Read Moreఎస్సీ వర్గీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ, వెలుగు : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్రంతోపాటు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీ
Read Moreపీఎంఎల్ఏ సవరణలకు సుప్రీం సపోర్టుపై విపక్షాల అభ్యంతరం
ఢిల్లీ: మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) 2019కి చేసిన సవరణలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. సుప్రీంకోర్టు తీ
Read Moreజ్యుడీషియల్ ఆఫీసర్లకు 2016 నుంచి పే స్కేల్ అమలు
దేశవ్యాప్తంగా 25వేల మందికిపైగా జ్యుడీషియల్ అధికారులకు తీపి కబురు. వారందరికీ 2016 జనవరి 1 నుంచి పెంచిన పే స్కేల్ ను అమలు చేయాలని సుప్రీంకోర్టు బుధవారం
Read Moreఆరుగురు అడ్వకేట్లకు జడ్జీలుగా పదోన్నతికి సిఫారసు
తెలంగాణ హైకోర్టులో ఆరుగురు అడ్వకేట్లకు జడ్జీలుగా పదోన్నతి కల్పించవచ్చని సుప్రీకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన&n
Read Moreఠాక్రే, షిండే వర్గాల పిటిషన్లపై విచారణ 1కి వాయిదా
శివసేనలోని ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాల పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఉద్ధవ్ ఠాక
Read Moreపరిహారం చెల్లింపులో లేట్ చేయొద్దు
న్యూఢిల్లీ: సమయాన్ని వృథా చేయకుండా కరోనాతో చనిపోయినవాళ్ల కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలను, యూటీలను సుప్రీం కోర్టు ఆదేశించింది.
Read Moreసుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన
ఏక్నాథ్ షిండేతో కూడిన శివసేన రెబల్ ఎమ్మెల్యేల వర్గాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు మహారాష్ట్ర గవర్నర్ ఆహ్వానించడాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ థ
Read Moreజరిగిన అల్లర్లకు నుపుర్ శర్మనే బాధ్యురాలు
మహ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండైన నుపుర్ శర్మ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యల
Read More