Telugu news

గ‌వ‌ర్నర్ స‌ర్.. ఏం జ‌రుగుతోంది?

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేంత వరకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని శివసేన ఎ

Read More

కష్టాల్లో టీంఇండియా

ఇంగ్లండ్ తో జరుగుతోన్న మూడో వన్డేలో భారత్ కష్టాల్లో పడింది.. స్వల్పస్కోర్లకే ఓపెనర్లిద్దర్ని కోల్పోయింది.మూడో ఓవర్ తొలి బంతికే ధావన్ (1) పెవిలియన్ కు

Read More

రేపు జగదీప్ ధన్‌కర్‌ నామినేషన్

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌  రేపు (జులై 18న) మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.  జులై 19తో నామినేష

Read More

ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ 260

వన్డే సిరీస్లో భాగంగా భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 46 ఓవర్లలో 10 వికెట్లు

Read More

వర్మ 'లడకీ' సినిమాపై కోర్టు స్టే

పూజా భలేకర్ మెయిన్ లీడ్ లో రామ్ గోపాల్ వర్మ  రూపొందించిన  "లడకీ" (అమ్మాయి) సినిమాపై కోర్టు స్టే విధించింది. ఈ సినిమాను నిలుపుదల చే

Read More

కేసీఆర్ మాట నిలబెట్టుకుని న్యాయం చేయాలి

ఏపీలో ఇచ్చిన విధంగానే తమకూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు కోరారు. వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో తెలంగా

Read More

పీవీ సింధును అభినందించిన మోడీ

సింగపూర్ ఓపెన్ 2022 టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత షట్లర్ పీవీ సింధును ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. " తొలిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్ గ

Read More

టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్

బంగ్లాదేశ్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.  అంతర్జాతీయ  టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. శనివారం (జూలై 16) వెస్టిండీస్‌

Read More

ఒక్కరోజే మోడీతో భేటీ అయిన నలుగురు గవర్నర్లు

ఈ రోజు(శ‌నివారం )  నాలుగు రాష్ట్రల గవర్నర్లు ప్రధాని  మోడీతో భేటీ అయ్యారు. ముందుగా ఉత్తరప్రదేశ్‌లోని జలాన్‌కు వెళ్లిన మోడీ అక

Read More

తమిళనాడు మాజీ సీఎంకు కరోనా పాజిటివ్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత పన్నీర్‌ సెల్వంకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీనితో ఆయన చెన్నెలోని  ఎంజీఎం ఆసుపత్రిలో చేరా

Read More

జులై 21న 'లైగర్' థియేట్రికల్ ట్రైలర్

విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతోన్న  క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'లైగర్'(సాలా క్రాస్‌బ్రీడ్).  ఇంద

Read More

ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోవాలంటే పర్మిషన్ తప్పనిసరి

రెండోవ వివాహాం చేసుకోవాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే తమ సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి అంటూ బిహార్ ప్రభుత్వం తాజాగా కొత్త చట్టం  

Read More

బుందేల్ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోడీ

అభివృద్ధిని కేవలం నగరాలకే కాకుండా గ్రామాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. యూపీలో బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను ప్రధాని నరేంద్ర మో

Read More