Amid Covid Surge
కొవిడ్ రూల్స్ ఉల్లంఘించిన ఎమ్మెల్యే వనమా
కొత్తగూడెం: కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లాక్డౌన్ రూల్స్ను పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.
Read Moreజూడాల సమ్మె.. తెలియనట్లు కేసీఆర్ యాక్టింగ్
హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మెకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మద్దతు తెలిపారు. జూనియర్ డాక్టర్లు చేస్తున్న డిమాండ్ న్యాయమైందన్నారు. ఈ సమ్మె
Read Moreపిల్లలకు నాసల్ వ్యాక్సినే కరెక్ట్
న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్ నుంచి పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని వారిని జాగ్రత్తగా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ చిన్నారులకు టీకాలు ఇవ్వడ
Read Moreథర్డ్ వేవ్ ముప్పు.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి
న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్ తో పిల్లలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పిల్లలకు కరోనా సోకి
Read Moreబ్లాక్ ఫంగస్ ఓ కొత్త సవాల్.. పిల్లల్ని రక్షించడంపై ఫోకస్
న్యూఢిల్లీ: ఫ్రంట్ లైన్ వారియర్స్ తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఉద్వేగానికి గురయ్యారు. వారణాసిలోని ఫ్రంట్ లైన్ వారియర్స్ త
Read Moreదేశంలో కొత్త కరోనా మ్యూటెంట్.. యాంటీ బాడీస్కు దొరకదట
కోల్కతా: దేశంలో మరో ప్రమాదకర కరోనా వైరస్ మ్యూటెంట్ ను సైంటిస్టులు గుర్తించారు. పశ్చిమ బెంగాల్లో శరవేగంగా విస్తరిస్తున్న బీ.1.618 రకం
Read Moreవెంటిలేషన్ ఉండేలా చూసుకోండి.. కేంద్రం కొత్త గైడ్ లైన్స్
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు, మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మాస్కులు కట్టుకోవడం, సోషల్ డిస్ట
Read Moreకరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలె
హైదరాబాద్: కరోనా చికిత్స కోసం పేదోళ్లు అన్నీ అమ్ముకుంటున్నారని వైఎస్ షర్మిల అన్నారు. పేదవాళ్లకు సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కరోనాను ఆ
Read Moreటీకాలు తగ్గుతున్నయ్.. మరణాలు పెరుగుతున్నయ్
న్యూఢిల్లీ: కరోనా పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో ఒకవైప
Read Moreభయపెడుతున్న బ్లాక్ ఫంగస్.. రాష్ట్రంలో మరో కేసు నమోదు
భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. రీసెంట్ గా కామారెడ్డిలోని రామారెడ్డిలో బ్లాక్ ఫంగస్ తో ఒకరు చనిపోయారు. ఇప్పుడు మర
Read Moreకాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతవ్ కన్నుమూత
ముంబై: కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతవ్ (48) కరోనా బారిన పడి మృతి చెందారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజీవ్.. కరోనా నుంచి కోలుకున్
Read Moreసెంట్రల్ విస్టా నిర్మాణం అంత ముఖ్యమా?
న్యూఢిల్లీ: కరోనాతో దేశం అల్లాడుతున్న ఈ సమయంలో సెంట్రల్ విస్టా భవనం నిర్మించడం అవసరమా అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రశ్న
Read Moreటీకా తీసుకున్నా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ తీసుకోని వారితోపాటు టీకా తీసుకున్న వారు కూడా కరోనా జాగ్రత్తలు తప్పక పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. టీకా తీసుకున్నా కూడా మా
Read More