
CM KCR
కేటీఆర్, గోరటి గుర్తు తెలియని వ్యక్తులా?.. పోలీసుల ఎఫ్ఐఆర్పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: బహిరంగంగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అమరవీరుల స్థూపం వద్ద బహిరంగంగా ఇంటర్వ్యూ చేసినా, పోలీసులు ఎఫ్ఐఆర్లో ఎవరో గుర్తు
Read Moreకేసీఆర్ మళ్లీ వస్తే తెలంగాణ ఖతమే! : తీన్మార్ మల్లన్న
అచ్చంపేట, వెలుగు: కేసీఆర్ పాలనలో వైన్స్ నోటిఫికేషన్లు మాత్రమే సక్సెస్ అయ్యాయని కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్
Read Moreకేసీఆర్ దమ్ముంటే .. ఆ లెటర్లు బయటపెట్టు: కిషన్ రెడ్డి
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల కోసం కేంద్రానికి100 లెటర్లు రాశానంటున్న కేసీఆర్... దమ్ముంటే ఆ లేఖలను బయటపెట్టాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు క
Read Moreవిజేయుడు అభ్యర్థిత్వంపై జోక్యం చేసుకోలేం: హైకోర్ట్
హైదరాబాద్ వెలుగు: అలంపూర్ బీఆర్ఎస్ క్యాండిడేట్ విజేయుడు అభ్యర్థిత్వంపై దాఖలైన పిటిషన్ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని&nb
Read Moreరవాణా రంగ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోలే : రోహిన్ రెడ్డి
అంబర్ పేట, వెలుగు: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు జనం తగిన బుద్ధి చెప్తారని అంబర్ పేట సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్ రెడ్డి తెలిపారు. అంబర్పేట సెగ్మెం
Read Moreసర్కారు పెంచిన పవర్ కెపాసిటీ 10 శాతమే.. ఏపీతో పోలిస్తే ఎంతో వెనకబడిన తెలంగాణ
సర్కారు పెంచిన పవర్ కెపాసిటీ 10 శాతమే! 18,792 మెగావాట్లలో రాష్ట్రం నెలకొల్పింది 1780 మెగావాట్లే: టీజేఏసీ మిగతాది కేంద్ర సంస్థల రాష
Read Moreబీజేపీ 30 నుంచి 40 సీట్లు గెలుస్తుంది: పెరిక సురేశ్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 30 నుంచి 40 సీట్లు గెలుస్తుందని ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా సెంటర్ మెంబర్ పెరిక సురేశ్
Read Moreమియాపూర్ నుంచి చందానగర్ వరకు మెట్రోను పొడిగిస్తం : మంత్రి కేటీఆర్
బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీకి మద్దతుగా ప్రచారం చందానగర్, వెలుగు: బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సిటీలో 70 కి.మీ మేర ఉన్న మెట్రో లేన్ను తొంద
Read Moreకాంగ్రెస్కు 20 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు: కేసీఆర్
బీఆర్ఎస్ రాకుంటే.. ఫ్రీ కరెంట్ను కాంగ్రెస్ కాకి ఎత్తుకపోతది ధరణిని తీసేసి మళ్లీ పాత రాజ్యం తేవాలని చూస్తున్నరు ఎన్నికలొస
Read Moreఅభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యం : తలసాని శ్రీనివాస్ యాదవ్
పద్మారావునగర్, వెలుగు: అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కారు పనిచేస్తుందని సనత్ నగర్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాద
Read Moreసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 10 వేలు.. ఐదంచెల భద్రతకు ఈసీ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో 10 వేలకు పైగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందు
Read Moreఅభివృద్ధిని చూసి ఓటేయ్యాలె : ముఠా గోపాల్
ముషీరాబాద్, వెలుగు: సెగ్మెంట్లో చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలని ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సెగ్మ
Read Moreఒక్క చాన్స్ అని రిస్క్ చేయొద్దు.. వీ6 లీడర్స్ టైమ్ లో మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, వెలుగు: ‘‘కాంగ్రెస్వాళ్లు ఒక్క చాన్స్అంటున్నరు కదా అని ప్రజలు రిస్క్చేయొద్దు” అని మంత్రి హరీశ్రావు అన్నారు. తామ
Read More