
CM KCR
సీఎం సార్ వస్తుండని.. స్పీడ్గా పనులు
సీఎం సార్ వస్తుండని.. స్పీడ్గా పనులు మానుకోటలో సీఎం పర్యటించే రూట్లోనే హడావుడి మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్జి
Read Moreబడి గంట కొట్టేదెవరు?
బడి గంట కొట్టేదెవరు? స్కూళ్లలో కనిపించని అటెండర్, శానిటేషన్ సిబ్బంది పెద్దపల్లి, వెలుగు : కరోనా సమయంలో స్కూళ్లలో అటెండర్, శానిటేషన్ సిబ్బంద
Read Moreగ్రేటర్ వ్యాప్తంగా బీజేపీ నేతల నిరసనలు
శంషాబాద్/మెహిదీపట్నం/ఓయూ/వెలుగు: రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఇంటిపై టీఆర్ఎస్ నేతలు, జాగృతి గూండా
Read Moreమోడీని కలిసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి దంపతులు
న్యూఢిల్లీ, వెలుగు: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆయన భార్య సంగీతారెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని
Read Moreతెలంగాణలో గుడులు, బడులకన్నా.. బార్లు, బీర్లే ఎక్కువ : షర్మిల
కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు వైఎస్సార్ సంక్షేమ పాలనను తిరిగి తీసుకువస్తానని వెల్లడి సైదాపూర్/హుజూరాబాద్, వెలుగు: తెలంగాణలో రైతులకు గౌరవం ల
Read Moreనాపై పోటీ చేయాలని కవితకు 50 సార్లు చెప్పిన : అర్వింద్
నిజామాబాద్, హైదరాబాద్, వెలుగు: తనపై పోటీ చేయాలని ఎమ్మెల్సీ కవితకు తానే 50 సార్లు చెప్పానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. ‘‘నాపై పోటీ చ
Read Moreఅర్వింద్..ఎక్కడ పోటీ చేసినా వెంటపడి ఓడిస్త: కవిత
హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీరు మార్చుకోకపోతే మెత్తగా తంతామని.. కొట్టికొట్టి చంపుతామని ఎ
Read Moreఅర్వింద్ ఇంటిపై దాడి: నివేదిక ఇవ్వాలని డీజీపీకి గవర్నర్ ఆదేశం
ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి మీద గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ దాడిని సీరియస్గా తీసుకున్న గవర్నర్.. సమగ్రమైన నివేదిక
Read Moreటీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై పోలీసులకు అర్వింద్ తల్లి ఫిర్యాదు
టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మీ ఫిర్యాదు చేశారు. 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని
Read Moreకవితను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు : కిషన్ రెడ్డి
టీఆర్ఎస్ రౌడీయిజానికి పాల్పడుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ అర్వింద్ ఇంటిని ఆయన పరిశీలించారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై అర్వింద్ క
Read Moreప్రగతిభవన్ ముట్టడికి బీజేవైఎం యత్నం..అడ్డుకున్న పోలీసులు
బీజేవైఎం ప్రగతిభవన్ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రగతిభవన్ ముట్టడికి బయలుదేరిన బీజేవైఎం నేతలను బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోల
Read Moreఆర్ఎఫ్సీఎల్ను రాజకీయ వేదికగా మార్చుకున్రు : వినోద్ కుమార్
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం గతంలోనే జరిగిందని.. రాజకీయ వేదికగా బీజేపీ దాన్ని ఉపయోగించుకుందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఆరోప
Read Moreబంజారాహిల్స్లోని ఎంపీ అర్వింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత
బంజారాహిల్స్లోని బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడికి నిరసనగా బీజేపీ కార్యకర్తలు భా
Read More