CM KCR

ఎమ్మెల్యేలను కొనడం వల్ల బీజేపీకి లాభమేంటి: ఎంపీ అర్వింద్

ఫామ్ హౌస్ సినిమా ఫ్లాప్ అయ్యిందని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. టీఆర్ఎస్ నేతలు అభద్రతా భావంతో ఉన్నారని ఆయన చెప్పారు. ఆధారాలు ఉంటే భయటపెట్టాలి కాని.. మ

Read More

ఫారెస్ట్ ఆఫీసర్ మృతి పట్ల కేసీఆర్ సంతాపం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు

Read More

టీఆర్ఎస్‭తో పొత్తు కుదరకపోతే ఒంటరిగానే పోటీ: కూనంనేని సాంబశివరావు

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు మార్చేది లేదంటూ వచ్చిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పందించారు. తమకు రా

Read More

గౌడన్నల సమస్యలు వింటే కడుపు తరుక్కుపోతోంది: షర్మిల

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. చిట్యాల మండలం దూతపల్లి వద్ద కల్లుగీత కార్మికులతో మాట్లాడిన షర్మిల.. వా

Read More

కాంగ్రెస్ పార్టీకి హోంగార్డుగా తప్పుకుంటున్న : మర్రి శశిధర్ రెడ్డి

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్

Read More

టీఆర్ఎస్​తో పొత్తు అప్పుడే ముగిసింది : తమ్మినేని వీరభద్రం

టీఆర్ఎస్​తో పొత్తు అప్పుడే ముగిసింది వచ్చే ఎన్నికలప్పుడే మళ్లీ డిసైడ్ ​చేస్తం పాలేరులో నా పోటీ ఊహాగానమే  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి త

Read More

సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరిస్త: కేఏ పాల్

హైదరాబాద్, వెలుగు: ఎనిమిది ఏండ్లుగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఆరోపించారు. రాష్ట్రం వచ్చినపుడు రూ.60 వ

Read More

నియోజకవర్గాల్లో ప్రజలను పీక్కుతింటున్నరు: షర్మిల

స్కూటర్​పై తిరిగిన కేసీఆర్​కు విమానం కొనే డబ్బెక్కడిదని ప్రశ్న జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, రేగొండ, వెలుగు: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా క

Read More

సీఎం కేసీఆర్​ పాలనలో కులవృత్తులు నిర్వీర్యమయ్యాయి : రేవంత్ రెడ్డి

సమర్థంగా ఎదుర్కోవాలని అనుబంధ సంఘాలకు రేవంత్​ పిలుపు హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్​ లేకుండా చేయాలని బీజేపీ, టీఆర్​ఎస్​ కుట్ర

Read More

రూ.50వేల కోట్ల మత్స్య సంపదను సృష్టించాం: తలసాని

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు ప

Read More

ధరణి పోర్టల్తో కోటిన్నర ఎకరాలు ఆగమైనయ్ : రేవంత్ రెడ్డి

ధరణి పోర్టల్తో కోటిన్నర ఎకరాలు ఆగమయ్యాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ను ప్రసన్నం చేసుకున్న ఓ ఏజెన్సీ ధరణి పోర్టల్ను నిర్వహ

Read More

మూలవాగు బ్రిడ్జిని ఇంకెప్పుడు పూర్తి చేస్తరు : పొన్నం

మూలవాగు బ్రిడ్జి కూలిపోయి ఏడాది గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బ్రిడ్జి కూలిపోవడంతో ప్రజలు తీవ్ర

Read More

కేసీఆర్ పాలనకి చరమ గీతం పాడాలె : వైఎస్ షర్మిల

కేసీఆర్ పాలనకి ఈసారి  చరమ గీతం పాడాలని వైఎస్ఆర్టీపీ చీఫీ వైఎస్ షర్మిల అన్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపురెడ్డి పల్లిలో పాదయాత్ర చేస్తోన

Read More