V6 News

అన్నారం బుంగలను పూడుస్తున్నరు

మహదేవపూర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీలో ఏర్పడ్డ బుంగలు పూడ్చే పనులు మొదలయ్యాయి. గత నెలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఐదు

Read More

మలుపులు తిరుగుతున్న ఎన్ హెచ్​ 63

   మోదెల నుంచి ముల్కల్ల వరకు గోదావరి తీరం వెంట సర్వే       ముల్కల్ల వద్ద అలైన్​మెంట్​ మార్చడంతో భూబాధితుల ఆందోళన&nb

Read More

ఎటూతేలని భద్రాచలం పంచాయితీ

మున్సిపాలిటీగా మార్చేందుకు గత ప్రభుత్వ ప్రయత్నం  వ్యతిరేకించిన ప్రజలు, ప్రతిపక్షాలు తర్వాత మూడు పంచాయతీలు చేయాలనే అంశం తెరపైకి..  ఇ

Read More

బొద్దింకలు డెలివరీ చేసి వేధింపులు!

మసాచూసెట్స్: అమెరికాలోని మసాచూసెట్స్​కు చెందిన ఇద్దరు దంపతులపై కక్ష గట్టిన ఈ-–కామర్స్ వెబ్ సైట్ ‘ఈబే’కు చెందిన ఏడుగురు ఉద్యోగులు వార

Read More

ఆటోను ఢీకొట్టిన కారు..నలుగురు మృతి

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

Read More

ఒక్క రోజే 1,861 స్పెషల్‌‌ బస్సులు నడిపినం: సజ్జనార్

హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో బస్సులు నడిపామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌‌‌‌ తెలిపారు. శనివారం ఒక్కరో

Read More

కేరళ సీఎం కుమార్తె ఐటీ కంపెనీపై ఎంక్వైరీ

న్యూఢిల్లీ: కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ ఐటీ కంపెనీపై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. ఓ ప్రైవేట్ కంపెన

Read More

అయోధ్యలో చీపురు చేతబట్టిన సీఎం యోగి

అయోధ్య: ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు యూపీ సర్కారు రాష్ట్ర వ్యాప్త  క్లీనీనెస్ డ్రైవ్​ చేపట్టింది.అయోధ్యలో నిర్వహించిన క్లీనీనెస్ కార్యక్రమంలో

Read More

కాంగ్రెస్​కు మిలింద్ దేవరా రాజీనామా

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర కాంగ్రెస్ కీలక నేత మిలింద్ దేవ్​రా ఆ పార్టీకి రాజ

Read More

దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

   ఐటీ మంత్రి శ్రీధర్​బాబు, ఆఫీసర్ల బృందం కూడా     నేటి నుంచి ఈ నెల18 వరకు పర్యటన     అంతర్జాతీయ పారిశ్

Read More

మేడారంలో ముందస్తు మొక్కులు

    సంక్రాంతి సెలవులతో భారీగా తరలివచ్చిన భక్తులు      క్యూలైన్ల నుంచి దర్శనానికి అనుమతి     &

Read More

ఎమ్మెల్యే రాజాసింగ్‌‌కు బెదిరింపులు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లో ఏప్రిల్‌‌ 17న శ్రీరాముడి శోభాయాత్ర నిర్వహిస్తే చంపేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌

Read More

అయోధ్యకు 100 మంది విదేశీ ప్రతినిధులు

అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 55 దేశాల నుంచి దాదాపు 100 మంది ప్రముఖులు హాజరుకానున్నారని వరల్డ్ హిందూ ఫౌండేషన్ గ్లోబల్ చైర్మన్ స్వామి వి

Read More