Velugu News

ఓట్ చోరీపై ప్రజాపోరాటం!.. మితిమీరుతున్న మోదీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు

కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి.  కీలక ఉన్నతాధికారులతో  దేశంలోని స్వయం ప్రతిపత్తిగల  రాజ్యాంగ వ్

Read More

చిన్నారిని చితకబాదిన సవతి తండ్రి రిమాండ్ : ఎస్ ఐ బాలరాజ్

రామాయంపేట, వెలుగు: కొడుకును చితక బాదిన సవతి తండ్రిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ ఐ బాలరాజ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం

Read More

ఎస్సీ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలి : వడ్డేపల్లి రామచందర్

    జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, లవ్ కుశ్ కుమార్ కాగ జ్ నగర్,వెలుగు: ఎస్సీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే ద

Read More

స్కూళ్లలో అభివృద్ధి పనులు స్పీడప్ చేయండి : కలెక్టర్ రాజర్షి షా

కలెక్టర్ రాజర్షి షా  ఆదిలాబాద్,వెలుగు:స్కూళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల పనులను స్పీడప్​ చేయాలని కలెక్టర్ రాజర్షి

Read More

జన్సురాజ్ ఓడినా.. ఎజెండా ఓడలేదేమో?

అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందన్నది నానుడి! అందరినీ తానే గెలిపించానని చెప్పుకునే ప్రశాంత్ కిశోర్ కనీసం బోణీ కొట్టలేకపోయారు! సొంత రాష్ట్రం

Read More

సీఎం రేవంత్ మార్గదర్శనమే గెలుపునకు బాట!..బీఆర్ఎస్ ది దొరహంకారం..బీజేపీ దిగజారింది

విజయనాదంలోనూ వినయం చూపగలవాడే నిజమైన ధీరుడు, స్థితప్రజ్ణుడు.  గెలుపును బాధ్యతగా గుర్తించగలిగినవాడే నిజమైన నాయకుడు.  అలా నిలిచి  గెలిచాడు

Read More

అమెరికా పెట్టుబడిదారీ దేశం.. మమ్దానీ సోషలిజం పని చేస్తుందా?

ప్రస్తుత ప్రపంచ పరిస్థితిలో అమెరికా పెట్టుబడి దారీదేశం వ్యవస్థకు, యూరప్​లో చాలా దేశాల్లో అమలులో ఉన్న  పెట్టుబడిదారీ దేశాల మధ్య ఒక తేడా ఉంది. అమెర

Read More

National Press Day ( Novemner 16) : పత్రికలు పీడితుల స్వరమై నిలవాలి..ప్రజాస్వామ్యంలో పత్రికలదే కీలక పాత్ర

ప్రజాస్వామ్య విప్లవం వర్ధిల్లాలంటే పత్రికలదే కీలక పాత్ర. నిరంతరం సామాజిక చైతన్యానికి సేంద్రీయ పదార్థమై ముందుకు నడిపిస్తాయి. అందుకే పత్రికలను నాలుగో స్

Read More

బొందలపల్లిలో మటన్‌‌ బొక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

    నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా బొందలపల్లిలో ఘటన నాగర్‌‌కర్నూల్‌‌ టౌన్‌‌, వెలుగు : మటన

Read More

ఆత్మకూరు మండలంలో కారు అదుపుతప్పి ఇద్దరు మృతి

    మరో ఇద్దరికి గాయాలు     హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ప్రమాదం     మంచిర్యాల జిల్లాలో బైక్‌&

Read More

నల్గొండ జిల్లాలో గంజాయి రవాణా కేసులో నలుగురు అరెస్టు

నకిరేకల్, (వెలుగు): గంజాయి రవాణా కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివరామిరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక పీఎస్​లో వివరాలు వెల్లడి

Read More

ఆన్ లైన్ బెట్టింగ్ లో నష్టపోయి దొంగగా మారిన బీటెక్ యువకుడు

హుజూర్ నగర్, వెలుగు: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరంనకు చెందిన మల్లికార్జున్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి ఆన్ లైన్ గేమ్స్ బెట్టింగ్ యాప్ లో

Read More

పీహెచ్‌‌సీలను బలోపేతం చేయాలి : ములకలపల్లి రాములు

సూర్యాపేట, వెలుగు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించి, వాటిని బలోపేతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్

Read More