Velugu News

వాలీబాల్ విజేతగా బాన్సువాడ జట్టు

బాన్సువాడ, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నీలో బాన్సువాడ జట్టు విజేతగా నిలించింది.  ఆగ్రోస్ చైర్మన్ బాలరాజ్ మహిళా జట్టుకు కప

Read More

కొనుగోళ్లలో స్పీడ్ పెంచండి : డీఆర్డీవో సురేందర్

డీఆర్డీవో సురేందర్​ లింగంపేట, వెలుగు: ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డీఆర్డీవో సురేందర్​ సూచించారు. మంగళవారం లింగంపేట

Read More

కామారెడ్డిలో పోలీసుల తనిఖీలు

కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని  రైల్వే స్టేషన్,  కొత్త బస్టాండుల్లో  మంగళవారం  పోలీసులు విస్తృతంగా తనిఖీల

Read More

జగిత్యాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తీసుకొస్తామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 40

Read More

కొత్త ఇల్లు కట్టినవ్..లక్ష ఇయ్యి..యజమానిని డిమాండ్ చేసిన హిజ్రాలు..నిరాకరించడంతో కర్రలు, రాళ్లతో దాడి

కీసర, వెలుగు: కొత్తగా ఇల్లు కట్టిన ఓ వ్యక్తిని హిజ్రాలు రూ.లక్ష డిమాండ్​ చేశారు. ఇవ్వనందుకు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కీసర మండలం చీర్యా

Read More

మంచిర్యాల జిల్లాలో రైతుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు : కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల కలెక్టరేట్​లో ప్రారంభం నస్పూర్, వెలుగు: వరి ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలో పూర్తిస్థాయి ఏర్పాట్లు, రైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏ

Read More

తెలంగాణ ఆత్మను మేల్కొల్పిన వ్యక్తి అందెశ్రీ : బండారు దత్తాత్రేయ

బండారు దత్తాత్రేయ ముషీరాబాద్, వెలుగు: అందెశ్రీ మరణం తెలంగాణ సమాజం, సాహిత్య లోకానికి తీరని లోటని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవార

Read More

బుస్సాపూర్ లో గంటలోనే చోరీ సొత్తు రికవరీ..12 తులాల బంగారం, రూ.2.10 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

గంటల్లోనే ముగ్గురిని  పట్టుకున్న పస్రా పోలీసులు ములుగు జిల్లా  బుస్సాపూర్ లో ఘటన ములుగు(గోవిందరావుపేట), వెలుగు : ములుగు జిల్లా గోవ

Read More

ఎలక్ట్రిక్ వాహనాల జోరు..ప్రతి నెలా పెరుగుతున్న కొనుగోళ్లు..ఈ ఏడాది 2,976 బండ్ల రిజిస్ట్రేషన్

టూ వీలర్లు 2623 కాగా, 154 ఆటో రిక్షాలు, 89 ఆర్టీసీ బస్సులు  ఇంధన పొదుపుతో పాటు పర్యావరణానికి ఈవీలతో మేలు నిజామాబాద్‌‌‌&

Read More

శివ్వంపేట మండలంలో రింగ్ రైల్వే లైన్ కోసం సర్వే

శివ్వంపేట, వెలుగు : రీజినల్ రింగ్ రోడ్డు మాదిరిగానే దాని పక్కనుంచి రింగ్ రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సర్

Read More

నిర్మల్ జిల్లాలో వేడి పప్పులో పడిన చిన్నారి.. చికిత్స పొందుతూ మృతి

20 రోజులుగా మృత్యువుతో పోరాటం కూతురి చివరి చూపు కోసం స్వదేశానికి వస్తున్న తండ్రి నర్సాపూర్(జి), వెలుగు: నిర్మల్​ జిల్లా నర్సాపూర్(జి)కు చెంద

Read More

సింగరేణి జీఎం ఆఫీస్ల ముట్టడి..కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆందోళన

కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. మందమర్

Read More

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపర్చాలి : కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని కలెక్టర్ ప్రావీణ్య  సూచించారు. గురువారం సంగారెడ్డి కల

Read More