AIIMS
బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీకి కరోనా పాజిటివ్
బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీకి కరోనా వైరస్ సోకింది. కొద్ది రోజులుగా జ్వరం ఉండడంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందన
Read Moreకరోనాతో బీహార్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి మృతి
జనతాదళ్ యునైటెడ్ సీనియర్ నాయకుడు, బీహార్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్ (69) కరోనా బారినపడి మృతిచెందారు. కరోనాతో పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్
Read Moreఎయిమ్స్లో చేరిన ఉమాభారతి
బీజేపీ సీనియర్ నేత ఉమా భారతికి కరోనా సోకింది. దీనికి తోడు జ్వరం ఏమాత్రం తగ్గకపోగా, మరింత పెరగడంతో తప్పని పరిస్థితుల్లో రిషికేష్లోని ఎయిమ్స్ ఆస్పత్ర
Read Moreమళ్లీ ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మళ్లీ ఆస్పత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకొని ఆగష్టు 14న గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. తాజా
Read More‘కరోనాను తగ్గించడంలో ప్లాస్మా అంతగా పనిచేయలేదు’
వెల్లడించిన ఎయిమ్స్ డాక్టర్లు న్యూఢిల్లీ: కరోనాను తగ్గించడంలో, మోర్టాలిటీ రేట్ తగ్గించడంలో ప్లాస్మా ట్రీట్మెంట్ అంతగా ప్రభావం చూపలేదని ఎయిమ్స్
Read Moreఅమిత్ షా ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వడమేంటి?: థరూర్
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్గా తేలిన సంగతి తెలిసిందే. ఆయన గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ
Read Moreజ్వరం మెయిన్ లక్షణం కాదు
7 శాతం మంది కరోనా పేషెంట్లలోనే ఫీవర్దగ్గే ఎక్కువ.. 34.7 శాతం మందిలో ఆ లక్షణంలక్షణాల్లేనోళ్లు 44.7 శాతం.. జలుబున్నోళ్లు 2%ఎయిమ్స్ స్టడీ.. లక్షణాలు తగ్గ
Read Moreఎయిమ్స్ లో మొదటి దశ కోవాగ్జిన్ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభం
ఎయిమ్స్ – (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో కరోనా వైరస్ ను అరికట్టేందుకు మొదటి దశ కోవాగ్జిన్ మెడిసిన్ ను మనుషులపై ప్రయోగించార
Read Moreకరోనా వ్యాక్సిన్ ట్రయల్స్కు వాలంటీర్లు కావాలి: ఎయిమ్స్
ఎన్రోల్ చేసుకోవాలని ప్రకటన న్యూఢిల్లీ: మన దేశంలో అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించేందుకు వాలంటీర్లు కావాలని ఢిల్లీలోన
Read Moreహాస్టల్ పైనుంచి దూకి 25 ఏళ్ల డాక్టర్ ఆత్మహత్య
ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో జూనియర్ డాక్టర్గా ఉన్న 25 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సైకియాట్రీ
Read More