ap news
మైత్రీవనం దగ్గర ఫైర్ యాక్సిడెంట్.. పరిస్థితి ఏంటి..? అమీర్పేట్ వైపు వెళ్లొచ్చా..? ట్రాఫిక్ ఎలా ఉంది..?
హైదరాబాద్: అమీర్పేట్ ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం 14 షాప్లు దగ్ధమయ్యాయి. పూర్తిగా మంటలు అదుపులోకి రావడంతో మైత్రీవనం ఏరియాలో స్లో గా వాహనాలు ముందుకు సా
Read Moreరూ.80 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
జగిత్యాల జిల్లా: కొడిమ్యాల మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ 80 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్
Read Moreశంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్: శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేశారు. కార్యాలయంలోని పలు రికార్డులు, పత్రాలను అధికారులు క్షుణ్ణం
Read Moreగ్యాస్ సిలిండర్ పేలుడు కాదు.. రెస్టారెంట్లో 21 మంది సజీవ దహనానికి కారణం ఇదే..!
న్యూఢిల్లీ: 21 మంది సజీవ దహనమైన ఢిల్లీ అగ్ని ప్రమాద ఘటనలో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తు్న్నాయి. ఈ అగ్నిప్రమాదానికి ఎల్పీజీ సిలిండ
Read More21 మందిని బలితీసుకున్న ఘటన.. హోటల్ యజమాని ఇతడే.. ఢిల్లీలో అరెస్టు
అత్యాశ, దురాశ.. ప్రభుత్వం అన్నా.. నిబంధనలు అన్నా లెక్కలేని తనం. హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం మూలంగా 21 మంది చనిపోయిన ఘటనలో ఎట్టకేలకు హోటల్ యజమాన
Read Moreనీకేమైనా పిచ్చా.. నీ వల్లే చర్చలు విఫలం.. ఫస్ట్ టైమ్ ఇజ్రాయెల్ ప్రధానిపై ట్రంప్ సీరియస్
యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ .. ఇజ్రాయెల్ ప్రధానిపై సీరియస్ అయ్యారు. నీ కేమైనా పిచ్చా.. నీ వల్లే ఇరాన్ తో చర్చలు సఫలం అవ్వడం
Read Moreట్రాఫిక్ చలాన్లపై కీలక ఆదేశాలు.. నెల రోజుల టైం ఇచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణలో వాహనదారులకు రవాణా శాఖ కీలక సూచన చేసింది. తెలంగాణ వాహన యజమానులు ఈ-చలాన్ల కోసం నెలలోగా వాహన్ పోర్టల్లో తమ మొబైల్ నంబర్,
Read Moreఅమెరికాలో కారు ప్రమాదం.. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ భార్యకు తీవ్ర గాయాలు
హైదరాబాద్: మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి ఎండోక్రినాలజిస్ట్, సీనియర్ డాక్టర్ సుచి యాష్కీకి అమెరికాలో కారు ప్రమాదం జరిగింది. తమ చిన్న కుమార్తె డాక్టర్
Read Moreఇండియా కార్పోరేట్లు జమీందార్లను మించిపోయారు.. వీళ్లతో 20 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అసాధ్యం: నవమ్ క్యాపిటల్ ఎండీ
ఇండియన్ కార్పోరేట్లపై నవమ్ క్యాపిటల్ ఎండీ రాజీవ్ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారత దేశంలోని వ్యాపార సంస్థలపై చేసిన తీవ్ర విమర్శలపై ఇప్పుడు
Read Moreటీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ దూకుడు.. దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో తనిఖీలు..
దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన టీటీడీ కల్తీ నెయ్యి కేసులో దూకుడు పెంచింది. ఈ కేసు విచారణకు సంబంధించి 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది ఈడీ. అహ
Read Moreరూ.100 కోట్లకు పైగా ఆస్తులు.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుపై అక్రమాస్తుల కేసు నమోదు
హైదరాబాద్: సస్పెన్షన్లో ఉన్న మాజీ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావుపై తెలంగాణ ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. భుజంగరావు ఇళ్లల్లో ఏసీబీ సో
Read Moreజూన్ 5 నుంచి తెలంగాణలో భూములపై సవరించిన విలువలు అమల్లోకి..
హైదరాబాద్: జూన్ 5 నుంచి తెలంగాణలో సవరించిన భూముల విలువలు అమల్లోకి రానున్నాయి. జూన్ 5 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు చేయాలని తెలంగా
Read Moreఎస్వీ ప్రాచ్య కళాశాలలో సంస్కృతం, తెలుగు, హిందీ, టూరిజం కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని తిరుపతి శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైం
Read More












