ap news
సకాలంలో వర్షాలు కురవాలని .... తిరుమలలో యాగాలు..
సకలజన సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ, అందుకు అత్యంత అవసరమైన వరుణదేవుని అనుగ్రహం కలిగి, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని క
Read Moreటీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం : టీటీడీ చైర్మన్ భూమన
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలను అందించే బాధ్యత తీస
Read Moreసెప్టెంబర్లో వంగవీటి రాధకృష్ణ పెళ్లి...ఆగస్టు 19న ఎంగేజ్మెంట్
ఏపీ పాలిటిక్స్ లో కీలకనేతగా ఉన్న వంగవీటి రాధకృష్ణ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. నర్సాపూర్ కు చెందిన యువతితో ఆయన వివాహం నిశ్చయమైందని స
Read Moreతహశీల్దారు కార్యాలయంలోకి గొర్రెలను తోలారు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ప్రకాశం జిల్లా కురిచేడు తహసీల్దార్ కార్యాలయంలోకి వేలాది గొర్రెలను తోలి కాపరులు నిరసనకు దిగారు. దీనికి సంబ
Read Moreపవన్ కళ్యాణ్ ప్రజలను రెచ్చగొడుతున్నారు: పేర్నినాని
వారాహి యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ కు నోటికొచ్చినట్లు మాట్లాడి, ప్రజలను రెచ్చగొట్టడం చేస్తున్నారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సీఎ
Read Moreఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం.. జెండా ఎగురవేసిన సీఎం జగన్
దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ జె
Read Moreఇల్లు అమ్మి అతుకుల్లేని జెండా చేసిండు
రుద్రాక్షల సత్యనారాయణను అభినందించిన రాష్ట్రపతి ఎర్రకోటపై ఎగిరేలా చూస్తానని హామీ న్యూఢిల్లీ, వెలుగు: ప్రపంచంలోనే తొలి అతుకులు, కుట్లు లేని జా
Read Moreశ్రీశైలంలో ఎలుగుబంటి హల్చల్.. భయాందోళనలో భక్తులు
ఏపీలోని దేవాలయ దర్శనాలకు వస్తున్న ప్రజలకు వన్యమృగాలు తారసపడుతుంటం భయాందోళనలు సృష్టిస్తోంది. ఇటీవల తిరుమలలో ఓ పులి చిన్నారిని ఎత్తుకెళ్లి చంపేసిన ఘటన మ
Read Moreపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్... చితకబాదిన పేరెంట్స్
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్ని పేరెంట్స్ చితకబాదారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాల
Read Moreమళ్లీ నా నియోజకవర్గానికి వచ్చా: గాజువాక సభలో పవన్ కళ్యాణ్
గాజువాకలో ఓడిపోయిన తనకు ప్రజలు ఇంత ఘన స్వాగతం పలకడంతో ఇక్కడ నిజంగా ఓటమి తెలియట్లేదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తనను ఓడించిన గాజువాక ప్రజల ముం
Read Moreతిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భయంతో పరుగులు తీసిన భక్తులు...
తిరుమల నడక మార్గంలో చిరుతల సంచారం భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. జూన్ 11 న కౌశిక్ అనే బాలుడు చిరుత దాడిలో గాయపడి కోలుకోగా.. ఆగస్టు 11న
Read Moreతిరుమల నడక మార్గంలో టీటీడీ ఆంక్షలు.. మధ్యాహ్నం 2 తరువాత పిల్లలకు నో ఎంట్రీ
తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రత విషయమై టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తరువాత
Read Moreశ్రీవారి మెట్టు మార్గంలో భద్రతను పెంచుతాం: ఈవో ధర్మారెడ్డి
తిరుమలకు కాలినడకన వచ్చే భక్తలు వన్య ప్రాణులతో ఇబ్బందులు పడుతున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పటిష్టమైన భద్రత
Read More












