ap news
చంద్రబాబు ఏమన్నా పెద్ద మగాడా: మంత్రి అంబటి
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఏమన్నా పెద్ద మగాడా అరెస్ట్ చేయకుండా ఉండడానికి అని విమర్శలు గుప్ప
Read Moreఐటీ నోటీసులపై తేలుకుట్టిన దొంగల్లా పచ్చ బ్యాచ్: వైసీపీ నేత కారుమూరి
ఐటీ నోటీసులపై పరువు నష్టం దావా వేయగలవా చంద్రబాబు అంటూ సవాల్ విసిరారు వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి.
Read Moreనగరిలో ఘోర రోడ్డుప్రమాదం..నలుగురు మృతి
నగరి మండలం ధర్మాపురం క్రాస్ దగ్గర చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. .స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీస
Read Moreఈ నెల 12న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు... ఎందుకంటే
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 12న (మ
Read Moreమా ఫ్లెక్సీలు తొలగిస్తే గొంతుకోసుకుంటా: టీడీపీ మాజీ కౌన్సిలర్
నెల్లూరు జిల్లా కావలిలో రాజకీయ పార్టీ ఫ్లెక్సీల రగడ ఉద్రిక్తంగా మారింది. రెండు రోజులుగా టీడీపీ, జనసేన ఫ్లెక్సీలను తొలగించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొం
Read Moreచుట్టూ పులులు.. ఎటొచ్చి ఎప్పుడు దాడి చేస్తాయో.. కొండెక్కాలంటే వణుకుతున్న శ్రీవారి భక్తులు
ఏడు కొండలవాడా.. వెంకటరమణా గోవిందా.. గోవిందా.. అని అలిపిరి మార్గంలో స్లోగన్స్ వినపడతాయి. కాని కొంత కాలం నుంచి ఏడు కొండల స్వామీ.. మెట్ల మార్
Read Moreలోకాయుక్త ఆఫీసులో తుపాకీ కాల్చుకున్న హెడ్ కానిస్టేబుల్
కర్నూల్ లోకాయుక్త ఆఫీసులో తుపాకీతో కాల్చుకుని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోకాయుక్త ఆఫీసు వద్దకు సత్యనారాయణ  
Read Moreఆయనది మాటల ప్రభుత్వం.. మాది చేతల ప్రభుత్వం: మంత్రి రోజా
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశాడని విమర్శించారు మంత
Read Moreకొనేవాళ్లు లేక టమాటాలు పారబోస్తున్న రైతులు : నెల రోజుల్లో తలకిందులు
మొన్నటి వరకు సామాన్యులను ఏడిపించిన టమాటా.. ఇప్పుడు రైతులను ఏడిపిస్తోంది. దాదాపు మూడు నెలల పాటు సాధారణ ప్రజలు వాటిని తినాలంటేనే భయపడ్డారు. కానీ ఇప్పుడు
Read Moreగుడిలో రంకెలేస్తూ.. కొట్టుకున్న భక్తులు,, సిబ్బంది
నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో భక్తులు,ఆలయ సిబ్బంది మద్య ఘర్షణ జరిగింది.మాట మాట పెరిడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
Read Moreఏపీలో ముగ్గురు రాక్షసులు తయారయ్యారు:మంత్రి అంబటి
ఆంధ్రప్రదేశ్ ముగ్గురు రాక్షసులు తయారయ్యారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు.. ఈ రాష్ట్రంలో పెద్ద రాక్షసుడు, పిల్ల రాక్షసుడు, ద
Read Moreసముద్రంలో చిక్కుకున్న తమిళ మత్స్యకారులు : కాపాడిన విశాఖ కోస్ట్ గార్డ్
విశాఖ సముద్ర తీరానికి సమీపంలో తమిళనాడుకు చెందిన మత్స్యకారుల బోటు చిక్కుకుంది. ఇంజిన్ ఫెల్యూర్ కారణంగా 200 నాటికల్ మైల్ దూరంలో చిక్కుకుపోయారు జాల
Read Moreతిరుమల కొండపై విమానం చక్కర్లు : అపచారం అన్నా పట్టించుకోని వైనం
తిరుమల కొండపై మరోసారి అపచారం జరిగింది. తిరుమల పైనుంచి మరోసారి విమానం వెళ్లింది. ఆలయం పై నుంచి మహాగోపురం మీదుగా విమానం వెళ్లినట్టుగా భక్తులు చెబుతున్నా
Read More












